ఈఫిల్ సందర్శనకు .. ఇకపై యూపీఐతో
ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ను సందర్శించాలనుకునే దేశీ పర్యాటకులు భారత్లో రూపొందిన యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) ద్వారా చెల్లించి, ట్రిప్ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఫ్రాన్స్కి చెందిన ఈ-కామర్స్ దిగ్గజం లైరాతో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ ...
February 3, 2024 | 04:35 PM-
భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం
భారత్కు చెందిన ఎంపిక చేసిన పాస్పోర్టు హోల్డర్లకు దుబాయ్లోని ఎమిరేట్స్ ఎయిర్లైన్ సంస్థ ప్రీ అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని ప్రారంభించింది. తమ ఎయిర్లైన్స్లో విమాన ప్రయాణం కోసం బుక్ చేసుకున్నవారికి ఈ సర్వీసు అందుబాటులో ...
February 2, 2024 | 04:06 PM -
31 డ్రోన్ల విక్రయానికి అమెరికా ఆమోదం
భారత్కు సుమారు రూ.33వేల కోట్ల విలువైన 31 ఎంక్యూ-9బీ అనే అత్యాధునిక డ్రోన్ల విక్రయానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ఏడాది జూన్లో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటనలో కుదిరిన భారీ ఒప్పందంలో భాగమని అమెరికా రక్షణ శాఖ తెలిపిది. 31 ఎంక్యూ-9బీ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రా...
February 2, 2024 | 03:54 PM
-
సాదాసీదాగా మధ్యంతర బడ్జెట్
వికసిత్ భారతే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్. ముఖ్యంగా పన్ను విధానంలో ఎలాంటి మార్పుచేయలేదు. గత ఏడాది పన్ను విదానమైన రూ.7 లక్షల వరకూ ఎలాంటి భారం లేకుండా రిబేటు కొనసాగించింది. ఈసారి బడ్జెట్ లో రక్షణ రంగానికి 6.2 లక్షల కోట్లు, ఉపరితల రవాణా, జాతీయరహదారులక...
February 1, 2024 | 07:30 PM -
వడ్డీ రేట్లలో మార్పు లేదు : అమెరికా
జెరోమ్ పావెల్ ఆధ్వర్యంలోని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో నిర్వహించిన తొలి పరపతి విధాన సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడానికే మొగ్గు చూపింది. దీంతో జులూ నుంచి ఉన్న 5.25-5.5 శాతం వడ్డీ రేటును కొనసాగించినట్లయింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపు లోనే ఉన్నా 2 శాతం వైప...
February 1, 2024 | 04:10 PM -
తెలంగాణలో టెలిపెర్ఫార్మెన్స్ పెట్టుబడులు!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ టెలిపెర్ఫార్మెన్స్ ముందుకొచ్చింది. త్వరలోనే హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లోనూ తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభిస్తామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లాంబా ప్...
February 1, 2024 | 04:06 PM
-
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పేపాల్.. ప్రపంచవ్యాప్తంగా 2,500 మందిపై
ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో దిగ్గజ సంస్థ లేఆఫ్స్ ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం పేపాల్ ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో సుమారు 2,...
January 31, 2024 | 07:55 PM -
అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచిన ఐఎమ్ఎఫ్
ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) పెంచింది. అమెరికాలో బలమైన వృద్ధికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం వృద్ధిల మందగమనం ఇందుకు దోహదం చేయొచ్చని తాజా భవిష్యత్ అంచనాల్లో ఐఎమ్ఎఫ్ పేర్కొంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థికం 3.1 శాతం వృద్...
January 31, 2024 | 03:46 PM -
వచ్చే నెల 1 నుంచి అయోధ్యకు… స్పైస్ జెట్ సేవలు
అయోధ్యకు ఏకంగా రోజువారిగా ఎనిమిది విమాన సర్వీసులను నడుపబోతున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, పాట్నా, ముంబై, బెంగళూరుల నుంచి అయోధ్యకు రోజువారి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ నూతన విమాన సర్వీసులను కేం...
January 31, 2024 | 03:38 PM -
ఐటీ సర్వ్ అలియన్స్-2024 కమిటీ సభ్యులు వీళ్లే..!
ఐటీ సర్వ్ అలియన్స్ 2024 కమిటీ చైర్స్ ఎన్నిక పూర్తయింది. స్థానిక కమ్యూనిటీలను మరింత బలోపేతం చేయాలనే ఆలోచనతో ఏర్పాటైన ఐటీసర్వ్ అలియన్స్ సీఎస్ఆర్ కమిటీ చైర్మన్లుగా పది మంది ఎన్నికయ్యారు. కమిటీ కో-చైర్ ఎం అండ్ ఏగా దీపక్ చౌదరి ఎన్నికవగా.. మార్కెట్ ప్లేస్ చైర్గా వీరసాయి గోప, మీడియేషన్ చైర్గ...
January 30, 2024 | 09:21 PM -
వి హబ్ తో ఆస్ట్రేలియా ఒప్పందం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోని వి హబ్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఓమ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ విషయం ప్రకటించారు. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా మహిళ...
January 30, 2024 | 04:28 PM -
సామ్ సంగ్ మరో కీలక నిర్ణయం.. ఈ ఏడాది నుంచి ఇక్కడే
కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగ్గజం సామ్ సంగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నుంచి నోయిడా ఫ్యాక్టరీలోనే ల్యాప్టాప్లను ఉత్పత్తి చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేదని, ఇక్కడే తయారు కానుండటంతో ధరలు తగ్గే అవకాశం క...
January 30, 2024 | 04:23 PM -
ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్
అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్, సీఈఓ బెర్నార్డ్ అర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా మారారు. టెస్లా కంపెనీ అధినేతెలాన్ మస్క్ను అధిగమించి అగ్రస్థానానికి చేరారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన రియల్ టైమ్ బిలియనీర్స్&z...
January 29, 2024 | 03:40 PM -
అయోధ్యలో రిసార్ట్ కు అమెరికా సంస్థ ఒప్పందం
ఉత్తరప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ అయోధ్యలో 100 గదుల రిసార్ట్ నిర్మాణం కోసం అమెరికన్ సంస్థ అంజలి ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ ఒప్పందం కుదుర్చుకుంది. అయోధ్యలోని రామ్ లల్లా శంకుస్థాపన కార్యక్రమం తర్వాత రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ...
January 29, 2024 | 03:25 PM -
రూ.24,700 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి
అమెరికాలో బాండ్ రాబడి పెరగడంతో ఈ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పిఐ) దాదాపు రూ.24,700 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. మరోవైపు డెబిట్ మార్కెట్లో వారు బుల్లిష్గా ఉన్నారు. ఇదే కాలంలో డెబిట్ మార్కెట్లో ఎఫ్పిఐలు రూ.17,120 కోట్లు జోడించారు. డ...
January 29, 2024 | 03:19 PM -
పర్యాటక రంగ అభివృద్ధికి రూ.3,500 కోట్లతో ప్రణాళికలు
తెలంగాణ రాష్ట్రంలో ఆకర్షణీయమైన పర్యాటక విధానాన్ని రూపొందించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో పర్యాటక అభివృద్ధికి తెలంగాణలో ప్రభ...
January 26, 2024 | 06:32 PM -
మైక్రోసాఫ్ట్ మరో అరుదైన ఘనత.. ప్రపంచంలోనే
సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు (రూ.249.40 లక్షల కోట్లు ) దాటింది. ట్రేడ్లో షేర్లు 1.7 శాతం పెరిగి 405.63 డాలర్లు ( రూ.33,675)కి చేరాయి. దీంతో ఈ కంపనీ మైలురాయి చేరుకుంది. అయితే దీని తర్వాత మైక్రోసాఫ్ట్ షేర్లు కొద్దిగా తగ్...
January 26, 2024 | 06:30 PM -
ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూ.1.10 కోట్లు జరిమానా విదించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించనందున ఈ జరిమానా విధించినట్లు డీజీసీఏ తెలిపింది. సుదూర ప్రాంతాలు, కీలక మార్గాల్లో ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానాల్లో భద...
January 24, 2024 | 08:23 PM

- Pawan Kalyan: పవన్పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
- Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
