- Home » Bnews
Bnews
అమెరికా వృద్ధి 2.8 శాతం
జులై`సెప్టెంబరులో అమెరికా ఆర్థిక వ్యవస్థ 2.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. వినియోగదారు వ్యయాలు పెరగడం, ఎగుమతుల జోరు ఇందుకు దోహదపడ్డాయని ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్-జూన్లో నమోదైన 3 వృద్ధితో పోలిస్తే ఇది తక్కువే అయినా, తొలి అంచనాలకు అనుగుణంగానే ఉంది. గత 9 త్రైమాసికాల్లో 8 సార్లు అమెర...
November 28, 2024 | 04:59 PMజాక్పాట్ అంటే ఇదే … లాటరీలో
బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తికి బంపర్ ఆఫర్ తలిగింది. నేషనల్ లాటరీ టికెట్ను కొన్న ఓ వ్యక్తి ఏకంగా 177 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.1800 కోట్లు)ను గెలుచుకున్నారు. యూకేలోని మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్మనీ ఇదేనని తెలిసింది. లాటరీ నిర్వాహకులు డ్రా తీయగా 07, 11,...
November 27, 2024 | 07:21 PMటోటల్ నిర్ణయ ప్రభావం పెద్దగా ఉండదు : అదానీ
అమెరికా కేసు తేలే వరకు అదానీ గ్రూప్లో కొత్త పెట్టుబడులు పెట్టబోమని ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీస్ తీసుకున్న నిర్ణయం వల్ల, అదానీ కంపెనీల కార్యకలాపాలు-వృద్ధి ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడదని అదానీ గ్రూప్ ప్రకటించింది. నిధుల సమీకరణపై కొత్తగా ఎటువంటి చర్చలూ టోటల్ ...
November 27, 2024 | 04:41 PMఅమెరికాలో బీమాపై బరువు తగ్గించే ఔషధాలు
బరువు తగ్గించే ఒజెంపిక్, వెగోలీ వంటి ఔషధాలను అమెరికా ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలైన మెడికెయిడ్, మెడికేర్ల ద్వారా లక్షలాది అమెరికన్ ప్రజలకు అందించాలని జో బైడెన్ సర్కారు ప్రతిపాదించింది. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ ఖజానాపై 3,500 కోట్ల డాలర్ల అదనపు భారం పడుతుంది. ఈ...
November 27, 2024 | 04:39 PMరూ.11 లక్షలు పలికిన … 0001
ఫాన్నీ నంబర్ల వేలం తెలంగాణ రవాణాశాఖకు కాసులు కురిపించింది. హైదరాబాద్లోని సెంట్రల్ జోన్ (ఖైరతాబాద్) లో నిర్వమించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఒకే రోజు రూ.52,52,283 ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు కొనసాగిన టీజీ 09సీ సీరిస్ ముగిసి, 09డీ సీరిస్ ప్రారంభమైంది. ...
November 27, 2024 | 04:32 PMఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్న్యూస్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం చొప్పున పనితీరు ఆధారిత బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ బోనస్ను ఇచ్...
November 26, 2024 | 07:53 PMఅదానీకి టోటల్ షాక్
అదానీ గ్రూప్ కంపెనీల్లో కొత్తగా ఎటువంటి పెట్టుబడులూ పెట్టబోమని ఫ్రెంచి ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్ ఎస్ఈ ప్రకటించింది. అమెరికాలో నమోదైన లంచం ఆరోపణల నుంచి అదానీ బయటపడే వరకు ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపింది. అమెరికా కేసు దర్యాప్తు వివరాలు తమకు తెలియవని వివరించింది. అదానీ గ్రీ...
November 26, 2024 | 03:21 PMవారెన్ బఫెట్ మరోసారి దాతృత్వం
బెర్క్షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్ (94) తన మరణానంతరం తన సంపదను విరాళంగా ఇవ్వడానికి మరోసారి ఏర్పాట్లు చేశారు. ఆయనకు మిగిలిన విలువ 149.7 బిలియన్ డాలర్లు. ఈ సంపదను తన కుమార్తె సుసీ (71), ఇద్దరు కుమారులు హోవర్డ్( 69) పీటర్ (66) పర్యవేక్షిస్తున్న చార...
November 26, 2024 | 03:17 PMతెలంగాణలో భారీ పెట్టుబడులు.. రూ.250 కోట్లతో అంబర్-రెసోజెట్
పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే అంబర్-రెసోజెట్ భాగస్వామ్య సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదాక ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ...
November 26, 2024 | 03:12 PMఐపిఎల్ మెగా ఆక్షన్… అనామకులకు కోట్లాభిషేకాలు, దిగ్గజాలకు దండాలు
ఐపిఎల్ మెగా ఆక్షన్ ముగిసింది. వందలాది మంది ఆటగాళ్ళ భవిష్యత్తుకు డైమండ్ బాటలు వేసే కాసుల లీగ్ కు వేలం పాట ముగిసింది. 42 ఏళ్ళ అండర్సన్ అనే దిగ్గజం నుంచి 13 ఏళ్ళ వైభవం సూర్య వంశీ అనే పిల్లాడి వరకు ఎందరో ఆటగాళ్ళు తమ అద్రుష్టం పరీక్షించుకున్నారు. ఈ వేలంలో ఎవరిని అద్రుష్టం వరించింది అంటే టక్కున చ...
November 25, 2024 | 08:49 PMయాపిల్ వినియోగదారులను హెచ్చరించిన కేంద్రం
యాపిల్ ఐఫోన్, ఐపాడ్, మాక్ను వినియోగించేవారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. హ్యాకర్లు అనుమతుల్లేకుండా ఫోన్లలోకి చొరబడి డేటాను అపహరించడంతోపాటు, ఫోన్ను వారి నియంత్రణలోకి తీసుకొనే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్`ఐటీ మంత్రి...
November 25, 2024 | 07:27 PMఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఓలా
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాకిచ్చింది. 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. కంపెనీ తన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో, వేర్వేరు స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు లేఆఫ్ ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విక్రయ...
November 22, 2024 | 08:46 PMఈ అరటిపండు రూ.52.7 కోట్లు!
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన వేలంలో ఒక అరటిపండుకు నమ్మలేనంత ధర పలికింది. గోడకు టేపుతో అతికించి ఉన్న ఆ అరటిపండును ఓ వ్యక్తి 6.24 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.52.7 కోట్లు)కు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటలీ విజువల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలన్ 2019లో దీని...
November 22, 2024 | 03:58 PMయాంకర్ సుమ చేతుల మీదుగా శంకర్ పల్లిలో ఐశ్వర్య సిల్క్స్ ప్రారంభం…
ప్రముఖ యాంకర్ సుమ చేతుల మీదుగా షో రూం ప్రారంభం సరికొత్త కలెక్షన్లు, ఆకట్టుకునే డిజైన్లకు ఐశ్వర్య సిల్క్స్ కేరాఫ్ అడ్రస్ గ్రేటర్ పరిధిలో 3 బ్రాంచ్ లుగా విస్తరించిన ఐశ్వర్య సిల్క్స్ కనువిందు చేసే కంచిపట్...
November 21, 2024 | 08:49 PMరూ.1,000 కోట్ల పెయింటింగ్ .. రికార్డు ధర!
బెల్జియం సర్రియలిస్ట్ ఆర్టిస్టు రెన్ మార్గిట్ చేతినుంచి జాలువారిన ఈ ప్రఖ్యాత పెయింటింగ్ వేలం రికార్డులను బద్దలు కొట్టింది. న్యూయార్క్లో క్రిస్టీస్ నిర్వహించిన తాజా వేలంలో ఏకంగా రూ.1,021 కోట్లు (12.1 కోట్ల డాలర్లు) పలికి సంచలనంన సృష్టించింది. అధివాస్తవికతను చిత్...
November 21, 2024 | 03:53 PMలండన్ మరోసారి అగ్రస్థానంలో.. ప్రపంచంలోనే
ప్రపంచంలో అత్యుత్తమ నగరాల జాబితాలో వరసగా పదోసారి లండన్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత టాప్-10 స్థానాల్లో న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ నిలిచాయి. 2025 ఏడాదికి సంబంధించిన టాప్-100 జాబితాలో అత్...
November 21, 2024 | 03:47 PMడాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కు అమెరికా షాక్
ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కు అమెరికా నియంత్రణ మండలి గట్టి షాకిచ్చింది. హైదరాబాద్కు సమీపంలోని బొల్లారం వద్ద ఉన్న ప్లాంట్ను అమెరికా హెల్త్ రెగ్యులేటరీ తనిఖీ చేసి ఏడు అభ్యంతరాలతో ఫామ్ 484 జారీ చేసిందని సంస్థ బీఎస్ఈకీ సమాచారం అంద...
November 20, 2024 | 03:05 PMమెటా కు భారీ షాక్.. రూ.213 కోట్ల
మార్క్ జుకర్బర్గ్ ఆధీనంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా కు భారీ షాక్ తగిలింది. దాని అనుబంధ సంస్థ అయిన వాట్సాప్ ప్రైవసీ విధానం ద్వారా మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన కారణంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ...
November 19, 2024 | 07:27 PM- Shiva: ‘శివ’ డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో స్టన్నింగ్ గా అనిపించింది – నాగార్జున
- TPL: టీపీఎల్ పోస్టర్ ను ఆవిష్కరించిన క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి
- Raju Weds Ram Bhai: “రాజు వెడ్స్ రాంబాయి” కి అన్ని అవార్డ్స్ దక్కుతాయి – మంచు మనోజ్
- Trivikram: రవితేజను కాపాడలేకపోయిన త్రివిక్రమ్
- Sree Leela: శ్రీలీల సక్సెస్ ట్రాక్ ఎక్కేదెప్పుడు?
- OTT: మర్డర్ మిస్టరీ సీక్వెల్ కు ఫిక్షనల్ స్టోరీ
- Pakistan: పాకిస్తాన్ అణ్వస్త్రాలకు పదును పెడుతోందా…?
- Ram Pothineni: రామ్ చరణ్ బాటలోనే రామ్ కూడా
- India: భారత్ సూపర్ పవర్ కావాలంటున్న వర్థమాన ప్రపంచం…?
- Rashmika Mandanna: ప్రభాస్ తో సినిమా చేయాలనుంది
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















