ASBL NSL Infratech

మిడ్‌మానేరు జలాశయానికి సీఎం కేసీఆర్‌ పూజలు

మిడ్‌మానేరు జలాశయానికి సీఎం కేసీఆర్‌ పూజలు

కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిడ్‌మానేరు (రాజరాజేశ్వర) జలాశయాన్ని పరిశీలించారు. కాళేశ్వరం జలాలతో నిండిన జలాశయానికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా మిడ్‌మానేరు సందర్శనకు వెళ్లారు. జలాశయం పర్యటన అనంతరం తీగలగుట్టపల్లికి కేసీఆర్‌ వెళ్లారు. సీఎం పర్యటనలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :