- Home » Death
Death
న్యూయార్క్ లో మరణ మృదంగం…. వెయ్యిదాటిన మృతులు
అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. ఆ రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య ఆదివారం నాటికి వెయ్యి దాటింది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలోపు రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు మృత్యువాత పడుతారని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్య్రూ క్యూమె హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...
March 30, 2020 | 09:05 PMఅమెరికాలో లక్ష మందికిపైగా బలవుతారు!
అమెరికాలో లక్ష మందికిపైగా ప్రాణాలను కరోనా బలి తీసుకునే ముప్పుందని ఆ దేశ ఆరోగ్య శాఖ నిపుణుడొకరు అంచనా వేశారు. ఈ వైరస్ బెడద ఇప్పుడిప్పుడే తొలగిపోయేలా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అమెరికాలో కొవిడ్ దెబ్బకు మృత్యువాతపడే వారి సంఖ్య లక్ష నుంచి...
March 29, 2020 | 07:45 PMఅమెరికాలో కోవిడ్ మరణాలు పెరుగుతాయా?
అమెరికా ప్రస్తుతం కోవిడ్ 19 వైరస్తో అతలాకుతలమవుతోంది. ఎక్కడ చూసినా ఈ వైరస్ కారణంగా ప్రజలు మనశ్శాంతిగా ఉండటం లేదు. మరోవైపు పెద్ద పెద్ద సంస్థలు లాక్డౌన్ ప్రకటించాయి. దానికితోడు ఈ వైరస్ పెద్ద ఎత్తున విస్త•తంగా వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే నాలుగు నెలల్ల...
March 27, 2020 | 05:47 PMన్యూయార్క్ లో కరోనా తీవ్రం….
అమెరికాలోని న్యూయార్క్లో కోవిడ్ 19 వైరస్ బీభత్సంగా విస్తరిస్తుండటంతో అక్కడ మరణమ•దంగం మోగుతోంది. మొత్తం అమెరికాలో ఇప్పటివరకు 1300 కరోనా మరణాలు నమోదు కాగా.. అందులో ఏకంగా 36 శాతం అంటే 466 మరణాలు కేవలం న్యూయార్క్లోనే నమోదయ్యాయి. ఆతర్వాత న్యూజెర్సీ కోవిడ్-19 బారినపడి అల్లాడుతోంది. ...
March 26, 2020 | 09:45 PMఅమెరికాలో కరోనా మామూలుగా లేదు…
కరోనా వైరస్ అమెరికాలో సాధారణంగా కనిపించడం లేదు. పూర్తి ప్రతాపాన్ని చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ తో అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏ ఒక్క వర్గాన్ని, రంగాన్నీ వదలకుండా యూఎస్పై విలయతాండవం చేస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి అందిన సమాచారం ప్రకారం అ దేశంలో క...
March 26, 2020 | 05:04 PMఅమెరికాలో 1,000 చేరిన కరోనా మరణాలు!
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 68,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,032 మంది మరణించారు. కేవలం బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 223 కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు రోజు మంగళవారం 164 మరణించారు. నాలుగు రోజుల క్రితం 300 మరణాలు ఉండగా ప్రస్త...
March 26, 2020 | 12:01 AMఅమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు
చైనా, ఇటలీ తరువాత కరోనా బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే. ఇప్పుడు అక్కడ 33546 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు ఉన్నారు. మృతుల సంక్య 419. అయితే, ఒక్క రోజు వ్యవధిలో 100 మరణాలు చోటు చేసుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై నిప్పులు కురిపించారు. సకాలంలో చైనా తమతో సమాచారం పంచుక...
March 23, 2020 | 09:02 PM24 గంటల్లో 100 మరణాలు!
అమెరికాలో కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో అదివారం ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరు ఇంటికే పరిమితమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక మృతుల సంఖ్య 24 గంటల్లో 100కు పైగా పెరిగినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. ప్రస్...
March 22, 2020 | 09:16 PMపాక్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష…
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు మరణశిక్ష పడింది. దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు ఈ మరణశిక్ష విధించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మాజీ అధ్యక్షుడికి మరణ శిక్ష విధించడం పాకిస్థాన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2017లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్...
December 17, 2019 | 03:24 AMఅమెరికాలో దారుణం …
అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్యకు గురైంది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో చదువుతున్న రూత్ జార్జ్ (19)పై ఈ నెల 22న అత్యాచారం, హత్య జరిగినట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. 23న రూత్ జార్జ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. క్యాంపస్ సమీపంలో ఉండే ...
November 26, 2019 | 02:04 AM- Vaddepalli : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సంచలనం.. వడ్డేపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ని దాటి…
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” మూవీతో సంతోష్ శోభన్ కు సూపర్ హిట్ దక్కాలి – శ్రీవిష్ణు
- Madhira: ఇక్కడ కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ గెలవలేదు..
- Municipal Election:పుర పోరులో కాంగ్రెస్ జోరు.. జిల్లాల్లో వరుస విజయాలు.. గట్టి పోటీ ఇస్తున్న బిఆర్ఎస్!
- Chandrababu: ఎమ్మెల్యేకి చంద్రబాబు వార్నింగ్.. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం..!
- Revanth Reddy: పదేళ్లు నేనే బాస్.. రేవంత్ ధీమా వెనుక మర్మమేంటి?
- Nishikant Dubey: రాహుల్ గాంధీపై నిషికాంత్ దూబే తీవ్ర ఆరోపణలు.. లోక్సభలో సబ్స్టాంటివ్ మోషన్ నోటీసు..
- APPSC: గ్రూప్-1 వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు.. సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్..
- Municipal Election: పుర పోరులో ‘హస్తం’ హవా.. పలు చోట్ల జయకేతనం ఎగురవేసిన గులాబీ దళం!
- Chandrababu: చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ భేటీ..24 అంశాలపై విస్తృత చర్చ కీలక తీర్మానాలు..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










