- Home » Community
Community
అమెరికా వర్సీటీల్లో మొదలైన ఆందోళనలు
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. మంగళవారం తెల్లవారు జామున న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలోని హామిల్టన్ హాల్ భవంతిని విద్యార్థి నిరసనకారులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. భవంతిలోకి ఎవరూ రాక...
May 1, 2024 | 03:05 PMTAS-UK ఉగాది సంబరాలు 2024: చిరస్మరణీయ తెలుగు నూతన సంవత్సర వేడుకలు మరియు నూతన కార్యవర్గ ఎన్నిక
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-UK (తెలుగు సంఘం) (TAS-UK) 27 ఏప్రిల్ 2024న వారి వార్షిక ఉగాది సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించింది, ఇది తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు ఒక చిరస్మరణీయ వేడుక. ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, ఈ కార్యక్రమం సంస్థకు ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అంతేకాకుండా...
May 1, 2024 | 07:15 AMలోక్సభ ఎన్నికల్లో మోదీ గెలవాలని న్యూజెర్సీలో ‘సుదర్శన హోమం’
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఓఎఫ్బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షులు డాక్టర్ అడపా ప్రసాద్ నేతృత్వంలో అమెరికాలోని న్యూజెర్సీలో ‘సుదర్శన హోమం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఎఫ్బీజేపీ వాలంటీర్లంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క...
May 1, 2024 | 07:09 AMఅమెరికాలో 900 మందికిపైగా… విద్యార్థుల అరెస్టు
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు నానాటికీ ఉధృతరూపం దాలుస్తున్నాయి. పాలస్తీనియన్లకు సంఫీుభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. న్యూయార్క్, కాలిఫోర్నియా, మిస్సోరీ, ఇండియ...
April 30, 2024 | 04:15 PMలండన్ లో TAL 19వ ఉగాది వేడుకలు
తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 27 ఏప్రిల్ 2024న సత్తావిస్ పాటిదార్ సెంటర్, వెంబ్లీ, లండన్ లో 19వ ఉగాది వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకాడమి అవార్డు గ్రహీత గీత రచయిత డాక్టర్ చంద్రబోస్ హాజరుకావడం జరిగింది. హాజరైన వారిలో ప్రముఖ VIPలు ఫెల్తామ్ మరియు హెస్...
April 29, 2024 | 09:51 AMతానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహణలో – “తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు” సదస్సు విజయవంతం
తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు” అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకం...
April 29, 2024 | 07:33 AMబోఇసి ఉగాది వేడుకలు
బోఇసీ నగరంలోని తెలుగువారు ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. బోఇసీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న ఏర్పాటు చేసిన క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ‘బోఇసీ తెలుగు అసోసియేషన్’ ఏర్పాటు ఉద్దేశాన్ని సంఘం...
April 28, 2024 | 01:06 PMఆల్బనీ ఆంధ్ర ఉగాది వేడుకలు…రమణీయం
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు 14 ఏళ్లుగా ఉగాది వేడుకల్ని నిర్వహిస్తోన్న ఆటా ఈసారి కూడా ఏప్రిల్ 21న అల్బనీలోని ఎంపైర్ స్టేట్ ప్లాజాలోని...
April 28, 2024 | 01:03 PMమంత్రి కొండా సురేఖతో టిటిఎ నాయకులు
సియాటెల్లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్రమంత్రి కొండా సురేఖను టిటిఎ నాయకులు కలిసి ఆహ్వానించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ రీజనల్ అడ్వైజర్స్&...
April 27, 2024 | 09:55 PMఅమెరికాలో ఘోర ప్రమాదం… ముగ్గురు భారతీయులు మృతి
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు. వారంతా గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల పేర్లు రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్&...
April 27, 2024 | 07:54 PMముఖ్యమంత్రి రేవంత్తో టిటిఎ నాయకుల మీటింగ్…ఆహ్వానం
సియాటెల్లో జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టిటిఎ నాయకులు కలిసి ఆహ్వానించారు. హైదరాబాద్కు వచ్చిన టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్&...
April 27, 2024 | 07:32 PMఅమెరికాలో పోలీసు కాల్పులు… భారత సంతతి వ్యక్తి మృతి
మహిళపై దాడి కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను వాహనంతో గుద్దిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్ సాహూ(42) తన రూంమేట్ అయిన ఓ మహిళ(51)ను వ...
April 27, 2024 | 05:41 PMఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్ రైజ్ ఏపీ క్యాంపైన్
ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకునేలా చైతన్యం నింపేందుకు ఎన్రైజ్ ఏపీ క్యాంపెయిన్ సిద్ధం చేసినట్లు ఎన్నారై టీడీపీ నేత వేమూరి రవి పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్రైజ్ ఏపీ క్యాంపెయిన్ పేరుతో ...
April 27, 2024 | 05:25 PMమంత్రి కోమటిరెడ్డిని కలిసిన టీటీఏ నాయకులు
సియాటెల్లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని టిటిఎ నాయకులు కలిసి ఆహ్వానించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ రీజనల్...
April 27, 2024 | 10:14 AMకనెక్టికట్ స్టేట్ లో తానా నాయకులకు సత్కారం
ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం న్యూ ఇంగ్లండ్ ప్రాంతం లోని వెదర్స్ఫీల్డ్ టౌన్ కనెక్టికట్ స్టేట్ లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ కనెక్టికట్ ఉగాది 2024లో భాగంగా, ఎస్పీ చరణ్ మరియు సునీత గారితో విజయవంతమైన మ్యూజికల్ నైట్ ఈవెంట్ ని...
April 27, 2024 | 07:59 AMఅమెరికాలో భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. భారీస్థాయిలో ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ క్యాంపస్లో చోటు చేసుకున్న నిరసనల్లో ఇద్దరు విద్యార్థులను అందుపు...
April 26, 2024 | 08:36 PMభారతీయులైతేనే అమెరికాలో… సీఈవో ఛాన్స్ : గార్సెట్టి
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. అగ్రరాజ్యంలో సంస్థ సీఈవో అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు భారతీయ...
April 26, 2024 | 08:24 PMతానాలో కీలక కమిటీలకు చైర్ పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ చైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు. తానాలో ముఖ్యమైన టీమ్ స్క్వేర్ కమిటీకి చైర్ పర్సన్గా కిరణ్ కొత...
April 26, 2024 | 09:34 AM- PM Narendra Modi:చొరబాటుదారులను కాపాడుతున్నారు.. విపక్షాలపై మోడీ ఫైర్:
- Non-Immigrant Visas: ట్రంప్ వచ్చాక 80,000 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు రద్దు!
- H1B Visa: యూఎస్ ఆంక్షల వేళ.. హెచ్1బీ వీసాదారులపై కెనడా కన్ను!
- Donald Trump: మమ్దానీ విజయంపై ట్రంప్ షాకింగ్ వ్యాఖ్యలు
- Bihar Polls: బిహార్లో రికార్డు స్థాయిలో 64.66 శాతం పోలింగ్
- Komatireddy: కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి :మంత్రి కోమటిరెడ్డి
- Kishan Reddy: ఆ పార్టీతో మాకు ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవు : కిషన్ రెడ్డి
- Jubilee Hills: జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత నాది : మంత్రి పొన్నం
- Rahul Gandhi: ఎన్నికల అధికారులే దొంగలకు సహకరిస్తున్నారు: రాహుల్ గాంధీ
- Donald Trump: వచ్చే ఏడాది భారత్కు వస్తానన్న ట్రంప్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















