మేడారంలో దర్శనాలు ప్రారంభం..
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని సమ్మక్క-సారలమ్మల దర్శనాలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ ఎత్తేయడంతో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు సమావేశం నిర్వహించి వనదేవతల దర్శనానికి భక్తులను అనుమతించేందుకు నిర్ణయించారు. సమ్మక్క-సారలమ్మలకు మొదటగా పూజారులతో పాటు వా...
June 25, 2021 | 06:55 PM-
ప్రపంచ దేశాలు జాగ్రత్త… డబ్ల్యూహెచ్ఓ
June 25, 2021 | 06:52 PM -
సెప్టెంబర్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ?
June 25, 2021 | 06:50 PM
-
తమిళ హీరో ధనుష్ మరో డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నడా?
June 25, 2021 | 06:44 PM -
40 డాలర్లు బిల్లుకు.. 16 వేల డాలర్లు టిప్పు
June 24, 2021 | 08:07 PM -
తెలంగాణలో కొత్తగా 1,088 కేసులు
June 24, 2021 | 08:02 PM
-
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి…
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో రూ.2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ట్రైటాన్ ఈవీ ముందుకు వచ్చింది. జహీరాబాద్ నిమ్జ్ లో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ట్రైటాన్ ఈవీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో ట్రైటాన్...
June 24, 2021 | 08:01 PM -
ఈ దాడులపై సీఎం సమాధానం చెప్పాలి…
నవ్యాంధప్రదేశ్ను వైకాపా ప్రభుత్వం హత్యాంధప్రదేశ్గా మార్చిందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా...
June 24, 2021 | 07:58 PM -
అమెరికాతో అణు చర్చలకు.. తమకు ఆసక్తి లేదు
అమెరికాతో అణు చర్చలను పున ప్రారంభించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి సన్ గ్వాన్ తేల్చిచెప్పారు. అమెరికాతో చర్చలపై తమకు ఆసక్తి లేదని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు అమెరికాతో సంబంధాలు పెంపొందిచుకోవాలన్న ఆలోచన తమకు లేదని పేర్కొన్నారు. తమతో మళ్లీ చర్యలు మొదలుపెట్...
June 24, 2021 | 07:57 PM -
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా.. జవహర్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ప్రమాణం చేశారు. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం శ్రీవారి ఆలయం బంగారు వాకిలి చెంత జరిగింది. ఈవో జవహర్ రెడ్డితో పాటు అదనపు ఈవో ధర్మారెడ్డి సైతం కన్వీనర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ...
June 24, 2021 | 07:53 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
