సెంట్రల్ విస్టా కాదు…. దార్శనికత కావాలి : రాహుల్ ఎద్దేవా
ట్విట్టర్ వేదికగా కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ‘సెంట్రల్ విస్టా’ప్రాజెక్టు ముఖ్యం కాదని, దూరదృష్టి, దార్శనికతతో కూడిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమని ట్విట్టర్ వేదికగా ఎద్దేవ...
April 28, 2021 | 08:02 PM-
ఇంటర్ పరీక్షలు అనివార్యమని గ్రహించండి : ఆదిమూలపు సురేశ్
April 28, 2021 | 08:00 PM -
కరోనా బాధితులు కోలుకునే వరకూ మాదే బాధ్యత : ఆళ్ల నాని
April 28, 2021 | 07:59 PM
-
మే తర్వాత కోవిడ్ అదుపులోకి వచ్చే ఛాన్స్ : శ్రీనివాస రావు
April 28, 2021 | 06:11 PM -
విజయోత్సవాలపై నిషేధం విధించిన ఎస్ఈసీ
April 28, 2021 | 06:04 PM -
ఇక ప్రభుత్వం అంటే ‘ఎల్జీ’యే : కేంద్ర హోంశాఖ
April 28, 2021 | 06:00 PM
-
గూగుల్ సెర్చ్ వద్దు… పోలీసుల సూచన
కరోనా వైరస్ బారినపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్న తమవారిని కాపాడుకోవాలన్న తొందరలో కొందరు గూగుల్లో వైద్యం, ఐసీయూ బెడ్లు, అంబులెన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు సైబర్ దొంగలు తమ ఫోన్ నంబర్లు పెట్టి, ముందుగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా పే చేయాలని అడుగుతున్నారు....
April 28, 2021 | 05:55 PM -
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా టీకాను నిర్భయంగా వేయించుకోవాలన్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను...
April 28, 2021 | 05:44 PM -
దేశంలో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక రోజులో
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,60,960 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,293 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో 2,61,162 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,97,267కి చేరింది. ఇప్పటి వరకు 1,48,17,371 మంది వైరస...
April 28, 2021 | 05:41 PM -
తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 82,270 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 8,061 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కు చేరింది. నిన్న ఒక్కరోజ...
April 28, 2021 | 05:37 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
