- Home » People
People
రెండుసార్లు ఓటు వేయండి : ట్రంప్
అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితో ప్రతిపక్షాలు ఆయనపై ధ్వజమెత్తాయి. ఒక మీడియా చానల్తో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రెండు సార్లు ఓటు వేయాలని ప్రజలకు పిలుప...
September 4, 2020 | 09:40 PMరాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : వైఎస్ జగన్
వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంత...
August 21, 2020 | 02:44 AMకరోనా నిబంధనలు మార్చేసిన అమెరికా
కరోనా మహమ్మారి సొకితే ఇప్పటి వరకు పాటించవలసిన 14 రోజుల ఐసొలేషన్ను 10 రోజులకు కుదిస్తూ, యుస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిబంధనలను ంమార్చింది. ఈ సంవత్సరం మార్చి నుంచి అమెరికాను వైరస్ గడగడలాడిస్తున్న సంగతి విదితమే. కరోనా మహమ్మారిపై పరిశోధనల ...
July 22, 2020 | 09:21 PMShraddha Kapoor urges people to file the petition for strict actions against animal cruelty
arlier this week, a horrific incident came to light where some people in Kerala murdered a pregnant Elephant by feeding her a pineapple stuffed with firecrackers. Amongst many who are enraged over this incident is none other than Shraddha Kapoor. Known for being vocal about supporting animals and...
June 2, 2020 | 10:44 PMరాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపిన యూఎస్ కాన్సులేట్
భారత్లో ఇటీవలే ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్రం చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించిందని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రిఫ్ మన్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రావతరణ శు...
June 2, 2020 | 10:14 PMరాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన ఘనత తెలంగాణకే దక్కిందని కొనియాడారు. ప్రజలెంత సుఖసంతోషాలతో ఉన్నారనే అంశాన్ని బట్టి ఆ...
June 1, 2020 | 09:19 PMఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశిస్తూ వ్రాసిన లేఖ
గౌరవనీయులైన ప్రధానమంత్రి లేఖనా సహ భారతీయుడా, నిరుడు ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాలం అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు, దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి తలవంచి నమస్కరిస్తున్నా.&nb...
May 29, 2020 | 07:05 PMఅత్యవసరమైతే పోలీస్ పాస్ తీసుకోండి!
రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచనప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–పాస్ల జారీకి చర్యలుజిల్లాల వారీగా పాస్ల కోసం వాట్సప్ నెంబర్లు, మెయిల్ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పన...
April 14, 2020 | 06:24 PMకలసికట్టుగా కరోనాపై యుద్ధం చేద్దాం- సాయికుమార్
‘అందరికీ నమస్కారం.. ఇది మన సంస్కారం. కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహామే మీరు.. మీరు అంటే మనం.. మనం అంటే దేశం.. దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. దేశం మనకేం చేసిందాని కంటే దేశానికి మనం ఏం చేసామన్నదే ముఖ్యం. ఈ...
April 1, 2020 | 09:20 PMపౌరులు కూడా విరాళాలివ్వచ్చు….
కరోనా వైరస్పై భారత్ చేస్తున్న పోరులో ప్రజలను భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేసే పౌరుల సౌకర్యార్థం అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పీఎం-కేర్స్ (ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్...
March 28, 2020 | 11:15 PM- NATS: ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
- SKY: వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..
- Hey Bhagawan: ‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది : సాయి దుర్గ తేజ్
- Nabandham: ‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
- Deewana: వాలెంటైన్స్ డే సందర్భంగా “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్
- Interview Tips: ఇంటర్వ్యూలో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఉద్యోగం మీదే!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- Mension House Mallesh: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ ఎక్సైటింగ్గా అనిపించింది – విశ్వక్ సేన్
- Business Ideas: పెట్టుబడి వేలల్లో.. లాభం లక్షల్లో.. నిరుద్యోగుల కోసం సూపర్ సమ్మర్ బిజినెస్!
- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










