- Home » Hosts
Hosts
అనాథ పిల్లల కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించిన సితార ఘట్టమనేని
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అందరి మనసులు గెలుచుకునే గొప్ప పని చేసింది. చీర్స్ ఫౌండేషన్లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం “గుంటూరు కారం” ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఏఎంబీ సినిమాస్ల...
January 22, 2024 | 10:28 AMఈ సారి కూడా.. తేనీటి విందు రద్దు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాజ్భవన్లో నిర్వహించే తేనీటి విందును ఈసారి కూడా నిర్వహించరాదని ఆంధప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఆగస్టు 15న ప్రతీయేటా రాజ్...
August 14, 2021 | 02:23 PMచిరంజీవికి, రామ్ చరణ్ కి ఆ హీరో అంటే ఎంత ప్రేమో? మెగా కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తారు
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కొడులిద్దరూ కూడా ఈ తరంలో సాటీ పోటీ ఎవరూ లేరనిపించుకున్నారు. ఇద్దరు సంస్కారంలో కూడా ఎవరికివారు తీసిపోరు. తన వారూ పరాయివారూ అన్న తేడా లేకుండా ఎదుటి వారి టాలెంట్ ని మెచ్చుకోవడంలో ఇద్దరూ ముందుంటారు. చిరంజీవి కి హీరో శర్వానంద్ అంటే ఎం...
March 6, 2021 | 09:07 PMగవర్నర్ నరసింహన్కు వీడ్కోలు
తెలుగు రాష్ట్రాలకు దాదాపు తొమ్మిదిన్నరేళ్ల పాటు గవర్నర్గా సేవలందించిన నరసింహన్కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. బెంగళూరు వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, ...
September 7, 2019 | 01:47 AMసూపర్ స్టార్ కుమార్తె ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్
సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం ఈ నెల 11న జరగనుంది. నటుడు, వ్యాపారవేత్త, విషాగన్ను సౌందర్య వివాహం చేసుకుంటున్నారు. కుటుంబసభ్యుల నడుమ ప్రీ రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో కేవలం ఇరు పక్షాల బంధువులు మాత్రమే హాజరయ్యారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ ...
February 8, 2019 | 10:05 PMటెక్సస్ లో దీపావళి వేడుకలు
అమెరికాలోని టెక్సస్లో దీపావళి సంబరాలను గవర్నర్ గ్రేట్ అబాట్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఆస్టిన్ సిటీలోని గవర్నర్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఇండియన్ కౌన్సిల్ జనరల్ అనుపమ్ రాయ్, కౌన్సిల్ డిప్యూటీ జనరల్ సుర...
November 5, 2018 | 08:39 PMప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆమె
పెప్సికో నుంచి త్వరలో నిష్క్రమిస్తున్న ఇంద్రానూయి, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా వంటి ప్రవాస భారత కార్పొరేట్ అధిపతులతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందునిచ్చారు. అమెరికా ఆర్థిక వ్వవస్థ తీరు తెన్నులపై వారి అభిప్రాయాలు ...
August 8, 2018 | 08:29 PMIndian National Overseas Congress hosts Telangana Congress Leaders in NJ
The Indian National Overseas Congress, USA – Telangana Chapter organized a meet and greet event for former member of parliament- NRI Madhu Yashki and MLA Revanth Reddy at the Royal Albert’s Palace in New Jersey on July 5th, 2018. The event was attended by over 200 people on a working ...
July 7, 2018 | 04:33 PMశ్వేతసౌధంలో ట్రంప్ ఇఫ్తార్ విందు
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అందరికీ భద్రత, సౌభాగ్యం కలిగిన భవిష్యత్తును అందించేందుకు ముస్లిం దేశాల సహకారాన్ని ఆయన అభ్యర్థించారు. ట్రంప్ ఇఫ్తార్ విందు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది...
June 7, 2018 | 08:32 PMఫలక్నుమా ప్యాలెస్ కనువిందు
హైదరాబాద్లో విడది చేసిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె, ముఖ్య సలహాదారు ఇవాంక ట్రంప్ తన కోసం ఏర్పాటు చేసిన విందుతో మురిసిపోయారు. దేశ, విదేశాల వంటకాలతో ఫలక్నుమా ప్యాలెస్ ప్రాంగణం ఘుమఘుమలాడింది. కేంద్ర ప్రభుత్వం ఈ విందును ఏర్పాటు చేసింది. ఇవాంకతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, గ...
November 28, 2017 | 07:21 PM- NATS: ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
- SKY: వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..
- Hey Bhagawan: ‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది : సాయి దుర్గ తేజ్
- Nabandham: ‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
- Deewana: వాలెంటైన్స్ డే సందర్భంగా “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్
- Interview Tips: ఇంటర్వ్యూలో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఉద్యోగం మీదే!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- Mension House Mallesh: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ ఎక్సైటింగ్గా అనిపించింది – విశ్వక్ సేన్
- Business Ideas: పెట్టుబడి వేలల్లో.. లాభం లక్షల్లో.. నిరుద్యోగుల కోసం సూపర్ సమ్మర్ బిజినెస్!
- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










