- Home » International
International
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. గత కొన్ని రోజులుగా పాలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు పోలీసులను రంగంలోకి దింపాయి. భారీ సంఖ్యలో...
April 26, 2024 | 04:52 PMహమాస్ కు బైడెన్ సహా 18 దేశాల నేతల విజ్ఞప్తి.. తక్షణమే
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. 200 రోజులుగా బందీలుగా ఉంచుకున్న అందరినీ తక్షణం హమాస్ విడుదల చేయాలి. అందులో మా దేశ పౌరులూ ఉన్నారు. బందీలకు గాజాలోని పౌరులకు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా రక...
April 26, 2024 | 04:49 PMప్రధాని మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ అహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. జి-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లడంపైనా చర్చించినట్లు ప్రధాని తెలిపారు...
April 26, 2024 | 04:47 PMఅమెరికా నివేదికను తోసిపుచ్చిన భారత్
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల మధ్య ఘర్షణల అనంతరం గణనీయమైన మానవ హక్కల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ఇటీవల అమెరికా ఓ నివేదిక విడుదల చేసింది. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అది పూర్తిగా పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేసింది. విదేశ...
April 26, 2024 | 04:45 PMస్వతంత్ర పాలస్తీనాయే లక్ష్యం : హమాస్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలై దాదాపు ఏడు నెలలవుతోంది. గాజాను మరుభూమిగా మార్చింది ఇజ్రాయెల్. భీకరదాడులతో హోరెత్తిస్తోంది. హమాస్ ఉగ్రవాదుల కోసం అణువణువూ గాలిస్తోంది. పుట్టల్లో దాక్కున్న ఉగ్రవాదులను హతమారుస్తోంది. అయినా హమాస్ నేతలు.. ఏమాత్రం తగ్గడం లేదు.దీంతో అటు ఇజ్రాయెలీ దళాలు..ఇటు హమాస...
April 26, 2024 | 09:52 AMఇరాన్ తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆంక్షలే : అమెరికా
ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే ఏ దేశానికైనా ఆంక్షల ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అమెరికా హెచ్చరించింది. పాక్ పర్యటనకు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. మరోవైపు పెంటగాన్ మీడియా కార్యదర్శి ప్యాట్&zw...
April 25, 2024 | 03:42 PMపాకిస్థాన్ యువతికి భారత్ గుండె
హార్ట్ ఫెయిల్యూర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్కు చెందిన ఒక యువతికి భారత్కు చెందిన ఒక డోనర్ అందించిన గుండె కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాకిస్థాన్లోని కరాచీకి చెందిన 19 ఏండ్ల ఆయేషా రాషన్కు చెన్నై లోని ఎంజీఎం హెల్త్కేర్ వైద్యులు గుండ...
April 25, 2024 | 03:37 PMఉద్యోగులకు షాక్ ఇచ్చిన టెస్లా.. ఓకేసారి ఆరు వేల మందిపై
ఎలన్ మస్క్కు చెందిన టెస్లా తన టెక్సాస్, కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో పొదుపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. వాహన విక్రయాలు తగ్గుముఖం పడుతుండటం, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీ...
April 25, 2024 | 03:24 PMచైనాలో జలప్రళయం..
చైనాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు దక్షిణ ప్రావిన్స్లోని గ్వాంగ్డాంగ్ ..సముద్రాన్ని తలపిస్తోంది. ఆరుదశాబ్దాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాల కారణంగా.. పదుల సంఖ్యలో మృతిచెందగా..పలువురు గల్లంతయ్యారు. పెరల్ నది దిగువన ఉన్న పెరల్ రి...
April 25, 2024 | 10:30 AMవచ్చే ఏడాది భారత్ కు ఎస్-400
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా సరఫరాల్లో జాప్యంతో ఈ వ్యవస్థలు మన దేశానికి అందడానికి ఆలస్యమవుతోంది. 5.5 బిలియన్&zwnj...
April 24, 2024 | 03:23 PMమణిపూర్ హింసపై అమెరికా నివేదిక
మణిపూర్లో జాతుల ఘర్షణలో జరిగిన ఘోరాలను అమెరికా మానవ హక్కుల నివేదిక 2023 తూర్పారబట్టింది. మెజారిటీలైన మైతీలు, గిరిజన కుకీ తెగ మధ్య జాతుల వైరంతో యథేచ్ఛగా జరిగిన మూక దాడులు, సామూహిక అత్యాచారాలను నివేదిక ప్రస్తావించింది. కనీసం 175 మంది చనిపోయరని, 60 వేల మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారన...
April 24, 2024 | 03:13 PMఅమెరికా వర్శిటీల్లో నిరసనల హోరు
అమెరికాలోని విశ్వ విద్యాలయాలు ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలతో హోరెత్తాయి. గాజాలో పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న నెతన్యాహు ప్రభుత్వానికి బైడెన్ ప్రభుత్వం నిధులు, ఆయుధాలు అందజేయడాన్ని విద్యార్థులు నిరసించారు. తూర్పు తీరంలోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్&...
April 24, 2024 | 03:08 PMప్రపంచంలోనే భారత్ ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 91,600 కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో రష్యా నిలిచాయి. స్టాక్హోం అంతర్జాతీయ ...
April 24, 2024 | 03:06 PMఉక్రెయిన్ కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఉక్రెయిన్కు బ్రిటన్ ప్రభుత్వం సైనిక సాయం అందించింది. ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం, సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. ఉక్రెయిన్కు బ్రిటన్ కూడా సైనిక ప్యాకేజీని ప్రకటించింది. రూ.542 కోట్ల సాయాన్ని అందించనున్నట్ల...
April 24, 2024 | 03:03 PMఅక్రమవలసలపై బ్రిటన్ అస్త్రం ‘రువాండా’ బిల్..
అక్రమవలసలతో సతమతమవుతున్న బ్రిటన్…. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివాదాస్పద రువాండా బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదన్నారు ప్రధాని రిషి సునాక్. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదో మైలురాయని తెలిపారు. బ్రిట...
April 24, 2024 | 12:00 PMభారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న సీఏఏ : అమెరికా
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అమెరికా కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) తెలిపింది. మూడు దేశాలకు చెందిన ఆరు మతలవారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తున్నదని, ముస్లింలను మినహాయించిందని పేర్క...
April 23, 2024 | 04:15 PMభారత్ పై యాపిల్ ఫోకస్.. మూడేళ్లలో 5 లక్షల మందికి
భారత్లో యాపిల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచాలని భావిస్తున్న యాపిల్ ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం భారత్లో రెండు టాటా ఎలక్ట్రానిక్స్లో పనిచేస్తున్న వారితో కలిపి యాపిల్కు 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో యాపిల్ భారత...
April 23, 2024 | 04:11 PMఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు, హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో రాజీనామా చేసిన మొదటి సీనియర్ సైనికాధికారి ఆయనే. హలీవాకు సైన్యంలో 38 ఏళ్ల అనుభవం ఉం...
April 23, 2024 | 04:09 PM- Raghunatha Reddy: సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత
- KCR SIT Investigation: కొనసాగుతున్న విచారణ.. నందినగర్ వేదికగా ‘ట్యాపింగ్’ గుట్టు విప్పనున్న సిట్!
- Budget 2026: రంగాల వారీగా నిధుల కేటాయింపులు ఇలా..
- Mudragada: గోదావరి సమీకరణాల మధ్య ముద్రగడ ఆలోచనలు… కూటమి వైపు చూపు?
- Constable Sowmya: జోహార్ సౌమ్య..! లక్ష్యం కోసం పోరాడి వీరమరణం!!
- YCP: వైసీపీ ఓటమి వెనుక సామాజిక సమీకరణలు.. గోదావరి రాజకీయాలే గుణపాఠమా?
- AP Politics: పెచ్చుమీరుతున్న బూతుల సంస్కృతి
- Union Budget 2026: తెలుగు రాష్ట్రాలకు దక్కినవి ఇవే!
- Goyaz: భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్’ 22వ స్టోర్ కొండాపూర్లో ప్రారంభం
- Chiranjeevi: కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన.. గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















