Covid19
Covid: కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోందా…?
కరోనా వైరస్.. ఈ పేరు వింటే చాలు అందరి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అంతలా ప్రభావం చూపిందీ వైరస్ ప్రపంచంపై. నానా పాట్లు పడి, వ్యాక్సీన్లు వేసుకుని మరీ.. ఎట్టకేలకు అందరూ బయటపడ్డారు. ఆ సంతోషం మూన్నాళ్లముచ్చటేనా అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే…తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలు ముఖ్యంగా పట్టణ ...
May 24, 2025 | 08:32 PMCovid Cases: మళ్లీ హడలెత్తిస్తున్న కోవిడ్ కేసులు..! మాస్క్ తప్పదా..?
హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్-19 కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఆసియా (Asia) ప్రాంతంలో కొత్త వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ నగరాల్లో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో ఇప్పుడు నమోదవుతున్న కేసులు అధికంగా ...
May 16, 2025 | 01:03 PMఎంపాక్స్.. కోవిడ్ బాబులాంటి వైరస్?
ప్రపంచాన్ని కోవిడ్ తర్వాత అంతగా భయపెడుతున్న ప్రమాదకర వైరస్.. ఎంపాక్స్.. మెడికల్ పరిభాషలో మంకీపాక్స్ గా పిలుస్తున్నారు. ఇది ఆఫ్రికా తదితరదేశాల్లో విజృంభించి, అక్కడి నుంచి ఇతర దేశాలకు సైతం విస్తరిస్తోంది ప్రమాదకర వైరస్. దీంతో అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతోంది. దీని గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం డ...
August 20, 2024 | 11:59 AMఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్-19 బారిన పడ్డారు. జలుబు, దగ్గు వంటి కరోనా స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. ప్రస్తుతం ఆయన డెలావెర్లో ఉన్న తన నివాసంలో ఐసొలేషన్లో ఉన్నారని వెల్లడించింది.
July 19, 2024 | 04:23 PMవైరస్ లకు ‘కేరళ’ రాస్తాగా మారిందా..?
నిఫా.. జికా.. కొవిడ్.. మంకీ పాక్స్.. భారత్ లో ఏ వైరస్ కేసయినా తొలిగా కనిపిస్తోంది కేరళలోనే. దేశంలో రెండు మంకీ పాక్స్ కేసులు రాగా.. రెండూ కేరళవే. వీరిద్దరూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. ఈ ఏడాది ప్రారంభంలో నిఫా వైరస్ కేరళను వణికించింది. అయితే, వ్యాప్తి అక్కడితోనే ఆగిపోయింది. ఇక జికా వైరస్ గురించి కూ...
December 19, 2023 | 06:12 PMరూపం మార్చి.. ఏమార్చి.. దేశంపై కోవిడ్ పంజా..!
పోయిందనుకున్న రాకాసి వైరస్ కోవిడ్…రూపం మార్చుకుని మరోసారి ప్రపంచంపై విరుచుకుపడుతోంది. ఇండియాలో అయితే అప్పుడే మారణసంకేతాలు వినిపిస్తోంది. కేరళలో వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్.. ఐదుగురిని బలి తీసుకుంది. దీంతో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ హెచ్చరికలు...
December 19, 2023 | 05:54 PMఅమెరికాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్వి.1
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ హెచ్వి.1 వేగంగా వ్యాపిస్తున్నది. ఈజీ.5 (ఎరిస్) లాంటి ఇతర రకాల కంటే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఒమిక్రాన్ వేరియంట్ నుంచే ఇది పుట్టిందని వైద్యాధికారులు తెలిపారు. అక్టోబర్లో దేశవ్యాప్తంగా నమోదైన కొవిడ్`19 కేసుల్లో పావు భాగాన...
November 14, 2023 | 02:54 PMజిల్ బైడెన్ కు కొవిడ్ పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కొవిడ్ బారినపడ్డారు. ఆమెకు వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. అయితే, ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపింది. జో బైడెన్ కూడా కొవిడ్ పరీక్...
September 6, 2023 | 03:35 PMఅమెరికాలో కొత్త వైరస్
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్లో రోజువారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.తాజాగా అమెరికాలో మరో కొత్త వేరియంట్ను అధికారులు గుర్తించారు. కొవిడ్ 19క...
August 18, 2023 | 07:56 PMఅమెరికాలో కలకలం.. మరో కొత్త వేరియంట్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ.5 వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడిరచింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ జాతికి ...
August 10, 2023 | 08:18 PMఅగ్రరాజ్యంలో మళ్లీ కరోనా విజృంభణ
అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ `19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాతో బాధపడుతూ జులై రెండో వారంలో 7,100 మంది దవాఖానల్లో చేరారు. అంతకు ముందు వారం ఈ సంఖ్య 6,444గా ఉన్నది. ఆరేడు నెలలుగా తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు, మళ్లీ క్రమంగా విజృంభిస్తున్నట్లు అట్లాంటాలోని వ్యాధి నియంత్రణ, ని...
August 1, 2023 | 01:05 PMఅమెరికాలో భారీ కుంభకోణం.. పలవురు భారతీయులు
అమెరికాలో కొవిడ్ ఉద్దీపన పథకంలో జరిగిన భారీ కుంభకోణంలో పలువురు భారతీయ అమెరికన్ వ్యాపారులు సహా మొత్తం 14 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. టెక్సాస్ రాష్ట్రంలో 5.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.435 కోట్లు) మేర ఈ అవినీతి జరిగినట్లు అధికారులు తెలిపారు. మహమ్మారి సమయంలో చితికిపోయిన వ్యాపార సంస్థ...
July 8, 2023 | 04:36 PMచైనాలో మళ్లీ కలకలం
చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నుంచి కొత్తగా నమోదయ్యే రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ నెల ఆఖరుకల్లా వారానికి 4 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందని, జూన్ నెలాఖరుకల్లా వారానికి 6.5 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదు క...
May 22, 2023 | 07:42 PMకోవిడ్ వ్యాప్తికి చెక్ పెట్టిన ఎం.ఎస్. రెడ్డి…పేటెంట్ మంజూరు
నెల్లూరు జిల్లాకు చెందిన డా. మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (డా.ఎం.ఎస్. రెడ్డి) అమెరికాలో శాస్త్రవేత్తగా స్థిరపడి ఎన్నో పరిశోధనలు చేసి పెద్ద సంఖ్యలో పేటెంట్లను పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. తిరుపతిలోని ఎ.పి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పట్టా అందుకున్న తరువాత, అమెరికాలోని అయోవా యూనివ...
May 14, 2023 | 07:39 PMసుప్రీంకోర్టులో కలకలం.. మరోసారి ఆంక్షలు
దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో కరోనా కలకలం రేగింది. కొందరు న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా, పలువురు లాయర్లు, న్యాయవాదులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సుప్రీంకోర్టు, పరిసరాల్లో కరోనా ఆంక్షలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అందరూ మాస్క్&zwnj...
April 24, 2023 | 08:01 PMపదేళ్లలో మరో మహమ్మారి!
కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. నియంత్రణ చర్యలతోపాటు ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా దేశాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరో పదేళ్లలో కోవిడ్-19 లాంటి భీకరమైన మహమ్మారి పంజా విసిరే అవకాశాలు ఉన్నాయని లండన్&...
April 15, 2023 | 02:50 PMఅయిదు నెలల్లో ఇదే తొలిసారి… భారీస్థాయిలో
దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,435 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 15 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 23,091 కు చేరుకుంది. గత అయిదు నెలల్లో (163 రోజులు) ఇంత భారీస్థాయిల...
April 5, 2023 | 07:41 PMదేశంలో మరోసారి కలకలం… ఒక్కరోజులోనే
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మరోసారి కలకలం రేగుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఇటీవల కాలంలో రోజురోజుకీ పెరుగుతోంది. నేడు ఒక్కరోజే 40 శాతం మేర కేసులు పెరిగి దేశవ్యాప్తంగా 3,016 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, కరోనా వైరస్ ...
March 30, 2023 | 08:09 PM- ATA: ఆటా 19వ మహాసభల కిక్ ఆఫ్ ఈవెంట్ విజయవంతం
- The Great Pre Wedding Show: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరికీ నచ్చుతుంది – తిరువీర్
- Nara Lokesh: టెట్ తీర్పుపై ఉపాధ్యాయుల ఆందోళన ..రివ్యూ పిటిషన్ కు సిద్ధమైన ప్రభుత్వం
- Aaryan: : విష్ణు విశాల్ ‘ఆర్యన్’ తెలుగులో నవంబర్ 7న రిలీజ్
- US: అమెరికా షట్ డౌన్ ఎఫెక్ట్… ఎయిర్ ట్రాఫిక్ అస్తవ్యస్తం..!
- Moscow: పుటోనియం ఒప్పందం రద్దు… ట్రంప్ కు పుతిన్ చెక్..!
- TTD: వైకుంఠ ద్వారదర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం
- Rayapati Sailaja: రాయపాటి శైలజ నియామకంపై కూటమి మహిళా నేతల్లో అసంతృప్తి!
- BJP Strategy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ రాంగ్ స్ట్రాటజీ..!?
- Dacoit: అడివి శేష్ ‘డకాయిట్’ ఉగాది కానుకగా మార్చి 19న గ్రాండ్ గా రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer



















