అక్కడ మాస్క్ ధరిస్తే… జరిమానా!
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పనిసరి అయింది. ఈ సమయంలో మాస్క్ ధరించని వారికి పోలీసులు జరిమానా విధించడమూ చూస్తూనే ఉన్నాం. అయితే ఓ కేఫ్లో మాత్రం మాస్క్ ధరిస్తే భారీగా జరిమానా విధిస్తున్నారు. ఎక్కడనుకుంటున్నారా? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఫిడిల్...
June 7, 2021 | 09:05 PM-
ఆపిల్ కు షాక్.. ఓ స్టూడెంట్ కు 36 కోట్లు
June 7, 2021 | 09:01 PM -
80 కోట్ల మందికి దీపావళి వరకూ ఉచిత రేషన్ : మోదీ ప్రకటన
June 7, 2021 | 08:56 PM
-
సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం : చిరంజీవి
June 7, 2021 | 07:01 PM -
ధర్డ్వేవ్ కు సన్నద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం.. తల్లిదండ్రులకు అవగాహన పెంచాలని జగన్ ఆదేశాలు
June 7, 2021 | 06:59 PM -
జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్… ఉచితంగానే ఇస్తామని మోదీ ప్రకటన
June 7, 2021 | 06:57 PM
-
అమెరికా ఉపాధ్యక్షురాలుకు తృటిలో.. తప్పిన ప్రమాదం
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తృటిలో ప్రమాదం నుంచి బయపపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి మేరీ ల్యాండ్లో ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయినందనీ, ఉపాధ్య...
June 7, 2021 | 06:53 PM -
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం….
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,00,636 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా 14,01,609 కేసులు యాక్టివ్&...
June 7, 2021 | 06:50 PM -
కేజీ మట్టి కోసం… రూ. ఆరున్నర లక్షల కోట్లు
అంగారక గ్రహం మీద కేజీ మట్టి కోసం రూ.ఆరున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధ (నాసా) అధికారికంగా ప్రకటించింది. అత్యంత విలువైనదిగా భావిస్తున్న అక్కడి మట్టిని భూమి మీదకు తెప్పించేందుకు యత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం నాసా 9 బిలియన్ల డాలర్లు (ఆరున్నర లక్షల కోట్లు) ...
June 7, 2021 | 06:45 PM -
వయో పరిమితి లేకుండా…అందరికీ ఉచితంగా
వయో పరిమితి లేకుండా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడ రవీంద్రకుమార్ ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రైవేటు భాగస్వామ్యం అవకాశ...
June 7, 2021 | 06:41 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
