ప్రధాని మోదీ సన్నిహితుడికి యూపీ బీజేపీలో కీలక పదవి
ఉత్తరప్రదేశ్ బీజేపీపై ప్రధాని మోదీ ‘నీడ’ పడింది. మాజీ ఐఏఎస్ అధికారి, మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఏకే శర్మకు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఆయనను యూపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం యోగికి, ప్రధాని మోదీకి మధ్య గ్యాప్ పెరిగిందని...
June 19, 2021 | 08:19 PM-
ఇకపై.. శాశ్వతంగా సేంద్రియ పంటలతోనే శ్రీవారికి నైవేద్యం : సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ
June 19, 2021 | 08:17 PM -
జూలై 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం… కేబినెట్ నిర్ణయం
June 19, 2021 | 08:16 PM
-
మధుకాన్పై వచ్చిన ఆరోపణలు నిజం కాదు… నిజాయితీగానే ఉన్నా : నామా నాగేశ్వరరావు
June 19, 2021 | 08:14 PM -
ఇలాగే ఉంటే… థర్డ్వేవ్ విరుచుకుపడటం ఖాయం : గులేరియా
June 19, 2021 | 08:13 PM -
తెలంగాణలో కొత్తగా.. 1,362 కరోనా కేసులు
June 19, 2021 | 07:55 PM
-
జులై 25న ఉజ్జయిని మహంకాళి… బోనాలు
జులై 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రకటించింది. 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రకటించింది. 26న ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే...
June 19, 2021 | 07:54 PM -
అమెరికా పర్యటనకు బయల్దేరిన.. రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తలైవా సాధారణ వైద్య పరీక్షల కోసం శనివారం ఉదయం ఆయన సతీమణి లతాతో కలిసి చెన్నై ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి స్పెషల్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో అమెరికా బయల...
June 19, 2021 | 07:50 PM -
ఆ దేశంపై యూఎన్ లో తీర్మానం…బహిష్కరించిన ఇండియా
ఐక్యరాజ్యసమితిలో మయన్మార్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఆ దేశానికి ఆయుధాలను సరఫరా చేయవద్దు అంటూ తీర్మానించారు. 119 దేశాలు ఓటింగ్లో పాల్గొన్నాయి. దాంట్లో బెలారస్ ఒక్కటే ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది. మయన్మార్తో లింకు ఉన్న అనేక దేశాలు ఆ తీర్మానంపై ఓటు వేసేందుకు నిర...
June 19, 2021 | 07:48 PM -
ఏపీలో తగ్గుముఖం పట్టిన..కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 45 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష...
June 19, 2021 | 07:44 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
