ఈ ఏడాది ఘనంగా.. ఆషాఢ బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఘనంగా ఆషాడ బోనాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాడ మాసం బోనాల నిర్వహణ, ఏర్...
June 21, 2021 | 08:04 PM-
సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన….
June 21, 2021 | 07:59 PM -
రెండు దేశాల సరిహద్దుల్లో కాల్పులు… 15 మంది
June 21, 2021 | 07:57 PM
-
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా… 3 వేల దిగువకు
June 21, 2021 | 07:53 PM -
భారత సంతతి వ్యక్తికి.. అరుదైన గౌరవం
June 21, 2021 | 07:52 PM -
తమ మాట వినకుండా ముందుకు సాగితే.. మళ్లీ
June 21, 2021 | 07:49 PM
-
దేశంలో తగ్గుముఖం పట్టిన.. కరోనా
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,422 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 2,88,44...
June 21, 2021 | 07:46 PM -
ఏపీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన నలుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్రాజు, రమేష్ యాదవ్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మాణ్యం నూతన ఎమ్మెల్సీ...
June 21, 2021 | 07:45 PM -
కరోనా లాంటి క్లిష్ట సమయంలో ‘యోగా’ మార్గదర్శిగా మారింది : మోదీ
ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనాతో తీవ్రంగా పోరాడుతున్నాయని, కరోనాను ‘యోగా’ అనే దివ్యౌషధంతో ఓడించగలమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనాను జయించగలమన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని యోగా అందిస్తుందని అన్నారు. ఒత్తిడిని తగ్గించడంలో, శారీరక బలాన్ని పెంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తె...
June 21, 2021 | 03:47 PM -
కరోనా పుట్టుకకు ఫౌచీయే బాధ్యుడు… వెంటనే తొలగించండి : మార్జోరీ టేలర్
కరోనా మహమ్మారి మానవ తప్పిదమే అనే వాదన ఇటీవలి కాలంలో బలం పుంజుకుంటోంది. ఈ క్రమంలో ఈ వైరస్ తయారీకి అమెరికా కూడా నిధులు సమకూర్చినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనికితోడు ఇలాంటి కొత్త వైరసులు సృష్టించడానికి చైనాలోని వూహాన్ ల్యాబ్కు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథనీ ...
June 21, 2021 | 03:43 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
