మూడు రాజధానులు కాదు..అమరావతిని అభివృద్ధి చేయడమే
మూడు రాజధానుల కంటే అమరావతిని అభివృద్ధి చేయడమే మేలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాల్సిందని అన్నారు. అప్పటి యూఏపీ ప్రభుత్వం ఈ అంశాలను విస్మరించిందని అన్న...
February 12, 2022 | 07:16 PM-
తెలుగు రాష్ట్రాల సమస్యలపై.. కేంద్ర కీలక నిర్ణయం
February 12, 2022 | 07:15 PM -
విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి : సజ్జల
February 12, 2022 | 07:13 PM
-
అలా మాట్లాడటం కేసీఆర్ కు సరైంది కాదు : ఈటల
February 12, 2022 | 07:11 PM -
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ వాసి మృతి
February 12, 2022 | 07:09 PM -
ముచ్చింతల్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ రాక
February 12, 2022 | 03:15 PM
-
పెట్టుబడులకు ఏపీ అనుకూలం.. దుబాయ్ ఎక్స్ పోలో మంత్రి మేకపాటి
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు.దుబాయ్లో నిర్వహించిన దుబాయ్ ఎక్స్పోలో ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనను ...
February 12, 2022 | 03:11 PM -
మోహన్ బాబుతో మంత్రి నాని భేటీ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షులు మంచు విష్ణు, తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు, నిర్మాత మోహన్బాబుతో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని హైదరాబాద్లో భేటీ అయ్యారు. జూబ్లిహిల్స్లోని మోహన్బాబు నివాసానికి వచ్చిన మంత్రికి విష్ణు సా...
February 12, 2022 | 03:06 PM -
అది ప్రపంచ యుద్దానికి దారి తీస్తుంది : బైడెన్
ఉక్రెయిన్ను వెంటనే విడిచిపెట్టాలని తమ దేశ పౌరులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజ్ఞప్తి చేశారు. అమెరికా, రష్యా దళాలు ఒకదానికొకటి ఘర్షణలకు దిగితే పెద్ద వివాదం ఏర్పడవచ్చునని హెచ్చరించారు. అమెరికన్ పౌరులు ఉక్రెయిన్ను ఇప్పుడే విడిచిపెట్టండి అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ...
February 12, 2022 | 03:02 PM -
సహస్రాబ్ది ఉత్సవాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ముచ్చింతల్లో కొలువైన సమతామూర్తిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజచార్యుల సమతామూర్తి సహస్రాబ్ధి ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామితో పాటు వేద...
February 12, 2022 | 02:58 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
