ఏపీలో సచివాలయ ఉద్యోగులకు.. ఆనందయ్య మందు
ఆంధప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహకారంతో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయంలో 2 వేల మందికి పంపిణీ చేస్తామని తెలిపారు. చంద్రగిరి నుంచి ప్రత్యేకంగా తీ...
June 23, 2021 | 08:10 PM-
దేశంలో కరోనా కేసులు తగ్గినా… ఏపీలో అక్రమ కేసులు
June 23, 2021 | 08:06 PM -
ఇరాన్ కు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం
June 23, 2021 | 08:04 PM
-
అగ్రరాజ్యం నుంచి ఏపీకి 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
June 23, 2021 | 08:00 PM -
85 ఏళ్ల చరిత్రలో.. ఇదే తొలిసారి
June 23, 2021 | 07:57 PM -
డెల్టా వేరియంట్ తో అమెరికాకు.. పెను ముప్పు
June 23, 2021 | 07:53 PM
-
వ్యాక్సిన్ తీసుకున్న వారికి… ఇండిగో ఆఫర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇండిగో విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు టికెట్ రేటుపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. భారత్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణ ఛార్జీలలో ఇండిగో సంస్థ డ...
June 23, 2021 | 07:47 PM -
దేశంలో తగ్గిన కరోనా కేసులు ….
భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసిది. 24 గంటల్లో 1,358 మంది మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 68,817 ...
June 23, 2021 | 07:44 PM -
జలవిహార్ వాటర్ పార్క్ సరికొత్త ఆఫర్
ప్రజలంతా కరోనా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా జలవిహార్ వాటర్ పార్క్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్నవారికి పార్క్ ఎంట్రీ టికెట్లపై రూపాయలు 50/- డిస్కౌంట్ అందిస్తోంది. 18ఏళ్ల పైబడి వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్ బుక్ చేసుకున్...
June 23, 2021 | 07:41 PM -
సీఎం వైఎస్ జగన్ కు… మెగాస్టార్ ప్రశంసలు
ఆంధప్రదేశ్లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య...
June 23, 2021 | 04:03 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
