తెలంగాణలో కొత్తగా 7,994 కేసులు…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,994 కేసులు నమోదు కాగా, 58 మంది బాధితులు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 4,27,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,49,692 మంది కరోనా బాధితులు ...
April 29, 2021 | 08:04 PM-
కరోనా బారినపడిన రాజస్థాన్ సీఎం
April 29, 2021 | 08:01 PM -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం. వ్యాక్సిన్ ధరను
April 29, 2021 | 07:58 PM
-
50 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ సృష్టించిన ‘అఖండ’ టైటిల్ రోర్
April 29, 2021 | 07:55 PM -
చార్ధామ్ యాత్రపై… ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
April 29, 2021 | 07:50 PM -
తమ పౌరులకు అమెరికా వార్నింగ్…భారత్ నుంచి త్వరగా
April 29, 2021 | 07:47 PM
-
భారత్ కు 100 మిలియన్ డాలర్ల సాయం : అమెరికా
కరోనా వైరస్ ఉధృతితో వణికిపోతున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం చేసింది. అత్యవసర సాయం కింద సుమారు 100 మిలియన్ డలర్ల (భారత కరెన్సీలో రూ.744 కోట్లు) విలువైన వైద్య పరికరాలు, మెడిసిన్స్ పంపిస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించింది. ఈ మేరకు వైట్హౌస్ ప్రత...
April 29, 2021 | 07:44 PM -
దేశంలో కరోనా ఉధృతి… రికార్డు స్థాయిలో కేసులు
దేశంలో కరోనా వైరస్ రెండో దశ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గత వారం రోజులుగా మూడు లక్షలకు పైగా మంది కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 17.68 లక్షల టెస్టులు చేయగా 3,79,257 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,83,7...
April 29, 2021 | 07:40 PM -
ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటలో
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,035 మందికి పరీక్షలు నిర్వహించగా 14,792 కేసులు నిర్ధారణ అయ్యాయి. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 10,84,336 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్...
April 29, 2021 | 07:37 PM -
కరోనా కట్టడికి బ్రిటన్ బాటలో భారత్!
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఊహకందని విధంగా సాగుతోంది. ఇప్పటికే లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇది పీక్ స్టేజ్ కాదని.. మే మధ్యలో పీక్ స్టేజ్ కు వెళ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక పీక్ స్టేజ్ కు వెళ్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని భయపడిపోతున్నారు. కర...
April 29, 2021 | 07:31 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
