తెలంగాణలో గడిచిన 24 గంటల్లో…. 5,892 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 76,047 టెస్టులు చేయగా.. 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 46 మంది మరణించారు. దీంతో వైరస్ బారినపడి మొత్తం 2,625 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 క్రియాశీల కేసులు ఉన్నాయని ...
May 7, 2021 | 07:48 PM-
ఏపీ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు ఎందుకు?
May 7, 2021 | 07:45 PM -
ఇదాహో లో ఆరో తరగతి బాలిక కాల్పులు
May 7, 2021 | 07:43 PM
-
దేశంలో 4 లక్షలు దాటిన కేసులు
May 7, 2021 | 07:40 PM -
ధాన్యం సేకరణ అంతా ప్రభుత్వమే చూసుకోవాలి : సీఎం జగన్
May 7, 2021 | 06:41 PM -
మోదీకి అండగా ఉందాం : జార్ఖండ్ సీఎంకు సీఎం జగన్ ఉద్బోధ
May 7, 2021 | 06:34 PM
-
ఏపీ ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు
ఏపీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకే పనిచేస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది. సచివాలయం, అన్ని శాఖల హ...
May 7, 2021 | 06:24 PM -
ఆస్పత్రులతో చేతులు కలిపిన స్టార్ హోటళ్లు.. కరోనా పేషెంట్ల కోసం రూమ్స్ కేటాయింపు!
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో కరోనా తీవ్రంగా ఉన్న వారి కన్నా, ప్రారంభ దశలో ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారు ఐసోలేషన్లో ఉండటానికి సదుపాయాలు సరిగా లేవు. ఆస్పత్రుల్లో వీరికి బెడ్లు కేటాయిస్తే, ఇన్ఫెక్షన్ తీవ...
May 7, 2021 | 03:46 PM -
భారత్ కు..అమెరికా సంస్థ భారీ విరాళం
కరోనా సెకండ్ వేవ్ భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, అమెరికాకు చెందిన ఐటీ సర్వ్ అలయెన్స్ అనే స్వచ్చంద సంస్థ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఐటీ సర్వ్ ఆలయన్స్ సంస్థ రెండు లక్షల డాలర్లు వారి సభ్యుల నుంచి సేకరించి తద్వారా 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పరికరాలు, 20 వెంటిల...
May 7, 2021 | 03:36 PM -
ఇన్ఫోసిస్ కరోనా సహాయం రూ.200కోట్లు
భారత్లో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్పై పోరాటానికి ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.200 కోట్ల సాయం చేయనున్నట్టు ప్రకటించింది. కొవిడ్కు సంబంధించిన చర్యల కోసం ఈ నిధులను కేటాయించనుంది. కొవిడ్ కేర్ ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్...
May 7, 2021 | 03:27 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
