వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీలో
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావే...
May 17, 2021 | 08:19 PM-
వారు అంగీకరించకపోతే .. ఖాతాలను
May 17, 2021 | 08:17 PM -
3 లక్షల దిగువకు కొత్త కేసులు.. 4 వేలకు పైగానే
May 17, 2021 | 08:14 PM
-
ఏపీలో కొత్తగా 18,561.. 100కు పైగా
May 17, 2021 | 08:12 PM -
మయూరి ‘సుధా’ ఇంట విషాదం : అనారోగ్యంతో తండ్రి కె. డి.చంద్రన్ మృతి
May 17, 2021 | 08:07 PM -
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..ఈ నెలాఖరు
May 17, 2021 | 05:42 PM
-
ఈ యేటి మిస్ యూనివర్స్ ఎవరో తెలుసా.. ?
మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని మెక్సికో అందం ఆండ్రియా మేజా సొంతం చేసుకున్నారు. 73 మందిని దాటుకొని 26 ఏళ్ల మేజా ఈ టైటిల్ను గెల్చుకున్నారు. 69వ మిస్ యూనివర్స్ పోటీలు ఫ్లోరిడాలోని సెమినోలే హార్డ్ రాక్ హాలీవుడ్ హోటల్లో జరిగాయి. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్లో డిగ్రీ ప...
May 17, 2021 | 05:38 PM -
2డీజీ ఔషధం విడుదల చేసిన రాజ్నాథ్ సింగ్
కొవిడ్ బాధితులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన కరోనా నివారణ ఔషధం 2డీజీ (2-డియాక్సి డి-గ్లూకోజ్) ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్&zw...
May 17, 2021 | 05:34 PM -
సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.50 లక్షల విరాళం
తమిళానాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను రాష్ట్ర సచివాలయంలో సినీహీరో రజనీకాంత్ మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా తనవంతుగా సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందజేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా వైరస్ కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న ...
May 17, 2021 | 05:31 PM -
బుర్రిపాలెం గ్రామ ప్రజలకు వ్యాక్సిన్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసిన మహేశ్ బాబు
సెకండ్ వేవ్లో కరోనా దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఈ కష్టకాలంలో సెలబ్రిటీలు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారి గురించి సమాచారం తెలుసుకొని వారికి తగిన సాయం అందిస్తున్నారు. తాజాగా ప్రజలకు సహాయం అందించేందుకు సూపర్స్టార్ మహేశ్ బాబు ముందుకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ...
May 17, 2021 | 03:15 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
