కరోనా చికిత్సకు మరో కొత్త ఔషధం!
కరోనా చికిత్సకు మరో కొత్త ఔషధం అందుబాటులోకి రానుంది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో జంతువులు, మనుషులపై ట్రయల్స్ పూర్తి చేసుకున్న మోల్నుఫిరావిర్-400 ఎంజీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమైంది. మన దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆస్పత...
May 22, 2021 | 06:44 PM-
రెండు రాజ్యాలను ఏర్పాటు చేయడమే.. ఈ వివాదానికి
May 22, 2021 | 06:40 PM -
90 వేల డాలర్లకు.. క్యాపిటల్ హిల్ దాడి వీడియోలు
May 22, 2021 | 06:36 PM
-
ఎపి బడ్జెట్ ఫై ఫ్యాప్సీ ప్రశంసలు…
May 22, 2021 | 06:32 PM -
కాన్సెప్ట్ సిటీలతో పెట్టుబడి వస్తుంది…
May 22, 2021 | 06:26 PM -
నాలుగు తరాలను ఒకే వేదికపై తెచ్చిన నాట్స్ వెబినార్
May 22, 2021 | 06:20 PM
-
ఉల్లంఘించిన అన్ని అంశాలపై ఎదురు దెబ్బలు తగిలాయి : చంద్రబాబు
నిబంధనలు ఉల్లంఘించిన అన్ని అంశాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. సుప్రీం ఆదేశాలు ఏమాత్రం పాటించకుండా పరిషత్ ఎన్నికలను జరిపారని, కొత్త ఎస్ఈసీని హడావుడిగా తీసుకొచ్చి, పోలింగ్ జరిపారని ఎద్దేవా చేశారు. నామినేషన్లు ...
May 22, 2021 | 06:17 PM -
పోలీసులంటేనే హడల్… లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్న తెలంగాణ
లాక్డౌన్ సందర్భంగా తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా ఉగ్రరూపం చూపిస్తున్నారు. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్డౌన్ ప్రకటించిన మూడు నాలుగు రోజులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. డీజీపీ సమీక్ష తర్వాత కాస్త కఠినంగా మారారు. తాజాగా సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన...
May 22, 2021 | 06:16 PM -
బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ భారత్ లో చేర్చండి : సోనియా
కరోనాకు సమాంతరంగా బ్లాక్ ఫంగస్ కూడా ప్రజలను భయపెడుతోందని, దీనిపై దృష్టి సారించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రానికి సూచించారు. బ్లాక్ ఫంగస్ను ఆయుష్మాన్ భారత్లోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. అలాగే లిపోసోమల్ ఆంఫోటెరిసిన్-బీ కొరత కూడా...
May 22, 2021 | 06:13 PM -
సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
కరోనా కట్టడిలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి మరి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకెండ్ వేవ్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన 3...
May 22, 2021 | 03:21 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
