లాంఛనంగా 2వ రోజు 'తానా' మహాసభలు ప్రారంభం
వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ తానా మహాసభలను రెండవరోజున 27న లాంఛనంగా ప్రారంభించారు. తానా మాజీ అధ్యక్షుడు, బోర్డ్ సభ్యుడు జయరామ్ కోమటి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జంపాల చౌదరి, కన్వీనర్ చదలవాడ కూర్మనాథ్, ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమన, మాజీ అధ్యక్షుడు గంగాధర్ నాదెళ్ళ, సినీనటుడు ఎంపి మురళీ మోహన్, మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags :