మోదీ పనితీరు అద్భుతం… కొనియాడిని జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు ప్రదర్శించారని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ ఛేజ్ సీఈఓ జేమీ డిమోన్ కొనియాడారు. ఎననామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో తీసుకు...
April 24, 2024 | 07:51 PM-
అంబేడ్కరే తిరిగొచ్చి అడిగినా అసాధ్యం: పీఎం మోదీ
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసేస్తుందని ప్రజలకు ఇంకెంతకాలం అబద్ధాలు చెబుతారంటూ విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బీజేపీపై ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలకు ఎవరిని ఎన్నుకోవాలో తెలుసని వ్యాఖ్యానించారు. ఛత్తీస్గడ్లో జూంజ్ గిర్-చంపాలో మంగళవారం జరిగిన ఎన్ని...
April 23, 2024 | 09:31 PM -
కేజ్రీవాల్, కవితకు షాక్…జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగింది. ఈ కేసులో ఇద్దరికీ మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న ఈ నేతలి...
April 23, 2024 | 08:03 PM
-
డీజీసీఏ కీలక ఆదేశాలు… వారికి పక్కనే సీటివ్వాలి
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలచ్చింది. 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్ఆర్ నంబర్పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షుకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. విమానాల్లో కొన్నిసార్లు చి...
April 23, 2024 | 07:58 PM -
భారత విద్యార్థులకు నాసా అవార్డులు
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహించిన హ్యూమన్ ఎక్న్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్లో రెండు భారత విద్యార్థి బృందాలు సత్తా చాటాయి. ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థ స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న...
April 23, 2024 | 07:56 PM -
అసలు కాంగ్రెస్ కు ఎందుకు అంత భయం? : మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన చొరబాటుదారు వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ప్రధాని తాజాగా హస్తం పార్టీపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ కుట్ర పన్నుతోందనే సత్యాన్ని తాను బయటపెట్టడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైందని విమర్శించారు.&...
April 23, 2024 | 07:50 PM
-
మోదీ మాటల వెనుక వ్యూహమా..? భయమా..?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే ఒక విడత పోలింగ్ కూడా పూర్తయిపోయింది. జూన్ మొదటి వారానికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో పార్టీలన్నీ తమదైన వ్యూహాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఆయన్ను ఎలా...
April 23, 2024 | 05:37 PM -
మణిపుర్ లో మానవహక్కుల ఉల్లంఘన : అమెరికా
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని అమెరికా పేర్కంది. అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మానవ హక్కుల విధానాలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అప్పటి ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిగ్గుచేటని అభివర్ణించారని. ...
April 23, 2024 | 04:02 PM -
ఉచితాలపై వెంకయ్య నాయుడు విమర్శ..
ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న దాదాపు అన్ని పార్టీలు ప్రజలకు ఉచిత హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉచితాలు ఇచ్చి ప్రజల దగ్గర ఓట్లు గుంజుకోవాలని ఎత్తులు వేస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయ...
April 23, 2024 | 12:04 PM -
రాష్ట్రపతి చేతుల మీదుగా విశిష్ట పురస్కారాలు అందుకున్న వెంకయ్య నాయుడు.. చిరంజీవి..
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నందు ఈరోజు సాయంత్రం పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రధానం చేశారు. తెలుగు జాతి గర్వించే విధంగా ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పద...
April 23, 2024 | 09:30 AM -
ఆమెకు బెయిల్ ఇవ్వొద్దు : సీబీఐ
ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను అరెస్టు చేశారని అన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను సీబీఐ ఎందుకు...
April 22, 2024 | 08:34 PM -
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం!
సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. గుజరాత్ లోని సూరత్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి దలాల్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురువడం, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో దలాల్ ...
April 22, 2024 | 08:31 PM -
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం : మమత
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఉద్యోగాలను రుద్ద చేయడంతో పాటు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తామని తెలి...
April 22, 2024 | 08:25 PM -
అందుకే 400 సీట్లు రావాలి : మోదీపై ఖర్గే విమర్శలు
ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైన మూడోవంతు మొజార్టీ లక్ష్యంగానే ఆ ప్రచారం చేస్తున్నారని ఆరో...
April 22, 2024 | 08:14 PM -
కేరళపై బర్డ్ ఫ్లూ పంజా…
కేరళ రాష్ట్రాన్నిబర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఆ రాష్ట్రంలో వేలాది బ్రాయిలరీ ఫామ్స్ లో లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేరళ సర్కార్… ముందస్తు నివారణ చర్యలకు దిగింది. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై నిఘా వేశారు. ముఖ్యంగా కేరళ నుంచి కోళ్ళ దానా, కోళ్ళ ఉత్పత్తులు, కోడిమాంసం, కోడిగు...
April 22, 2024 | 02:52 PM -
మరోసారి బీజేపీ ‘హిందూత్వ’ అస్త్రం…
భారతీయ జనతాపార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.మరీ ముఖ్యంగా రాజకీయ బాహుబలి నరేంద్ర మోడీ..హ్యాట్రిక్ విజయం కోసం తపిస్తున్నారు. ఓవైపు సంఘ్ పరివార్ సంస్థలు , బీజేపీ నేతలు.. కమలం పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మోడీ మాటిమాటికీ సంక్షేమ మంత్రాన్ని ప...
April 22, 2024 | 01:39 PM -
‘నా తమ్ముడికి ఓటేస్తేనే నీళ్లిస్తాం’: డీకే శివకుమార్ కామెంట్స్పై కేసు నమోదు
లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలన్నీ జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి. కర్ణాటకలో కూడా అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు పోటీ పడి మరీ ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవు...
April 21, 2024 | 12:24 AM -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం ( ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందదిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా సేవలందిస్తున్న ఆయనకు డీజీగ...
April 20, 2024 | 01:01 PM

- Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
- Manchu Monoj: “మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్
- Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
- Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..
- Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
- Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
- Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
- Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
- Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
- Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
