- Home » International
International
న్యూయార్క్ లో కాల్పుల కలకలం
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. ముసుగులు ధరించి రెండు స్కూటర్లపై వచ్చిన దుండగులు ఓ వీధి చివరలో రహదారి పక్కన నిలుచున్న వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో ఒక ...
April 18, 2024 | 04:07 PMదుబాయ్ లో ఫుడ్ ఫెస్టివల్
ఫుడ్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 11వ దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. ఏప్రిల్ 19 నుండి మే 12 వరకు జరుగనున్న డిఎఫ్ఎఫ్ 2024 దుబాయ్ నగరవ్యాప్తంగా వినూత్నమైన కలినరీ అనుభవాలు, ప్రత్యేక మెనులు ఈవెంట్లతో ఆకట్టుకోనుంది. ఈ...
April 18, 2024 | 04:02 PMరెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం : అమెరికా
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా మరోసారి సూచించింది. ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా, అక్కడికి వెళ్లి మరీ అంతంచేస్తామని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పందన వచ్...
April 17, 2024 | 08:46 PMఎడారి దేశాలపై జలఖడ్గం..
పశ్చిమాసియాలోని ప్రధాన ఆర్థిక కేంద్రం దుబాయ్.. భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. రెండురోజులుగా కురిసిన భారీ వర్షానికి వీధులు చెరువులను తలపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్వేపై మోకాలిలోతు నీర...
April 17, 2024 | 07:53 PMఉగ్రవాదంపై “రా” తంత్రం..?
విదేశాల్లో ఉగ్రవాదులు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. ఎవరు చంపుతున్నారో తెలియదు.. ఎందుకు చంపుతున్నారో తెలియదు. ఆరా తీస్తే… లోకల్ గ్రూపుల దాడిలో చనిపోయారంటున్నారు. దీంతో ఉగ్రతండాల్లో ఆందోళన తలెత్తుతోంది. అయితే ..ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్&rsqu...
April 17, 2024 | 06:57 PM50 దేశాలకు అమెరికా చేయూత
కరోనా తరహా మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపజేసే పరిస్థితులు మరోసారి రాకుండా చూసేందుకు 50 దేశాలకు అమెరికా చేయూత అందించనుంది. ప్రాణాంతాక వైరస్ను మెరుగ్గా గుర్తించడం, దాని వ్యాప్తి తీరుతెన్నులను గమనించడం, ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం, ఇతర దేశాల్లో అలాంటిది వ్యాపించకుండా సన్...
April 17, 2024 | 04:40 PMప్రధాని మోదీతో మస్క్ భేటీ ఖరారు!
ఈ నెల 21న భారత్కు రానున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ మరుసటి రోజున (22) ప్రధాని మోదీతో భేటీ కానున్నారని సీనియర్ ప్రభుత్వధికారి ఒకరు తెలిపారు. అనంతరం తన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా భారత ప్రవేశంపై మస్క్ అధికారిక ప్రకటన చేయవచ్చన్నారు. అయితే, టెస్లా ప్లాంట్&zwnj...
April 17, 2024 | 04:33 PMఅందాల పోటీలో ఏఐ భామలు
అందుగలదని, ఇందుగలదని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే కలదు అని ఇప్పుడు కొత్తగా ఏఐ గురించి చెప్పుకోవాలి. కృత్రిమ మేధ ప్రవేశించని రంగమే లేదు. తాజాగా ఏఐ సృష్టించిన భామల మధ్య అందాల పోటీలు కూడా జరగబోతున్నాయని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ వెల్లడిరచినట్టు తెలిసింది. మిస్ ఏఐ ...
April 17, 2024 | 04:30 PMఎదురుదాడి చేస్తే… విధ్వంసమే : జో బైడెన్
ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడికి ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తే సహకరించేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడికి పాల్పడితే మధ్య ప్రాచ్య సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందన్న...
April 17, 2024 | 04:26 PMఅలెక్ నా ప్రపంచ రికార్డు
డిస్కస్ త్రోలో లిత్వేనియా అథ్లెట్ మికోలాస్ అలెక్నా నయా రికార్డు సృష్టించాడు. ఒక్హోమా సిరీస్ టోర్నమెంట్లో డిస్క్ను 74.35 మీటర్ల దూరం విసిరిన అలెక్నా స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో జార్గెన్ స్కట్ (జర్మనీ, 74.08 మీ) పేరిట ఉన్న ప్రపంచ రిక...
April 16, 2024 | 04:53 PMదుబాయ్ లో తెలంగాణ ప్రవాసుల సమ్మేళనం
గల్ఫ్ కార్మికుల సమస్య లపై కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేసిందని, వాటి పరిష్కారానికి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. దుబాయ్లో జరిగిన తెలంగాణ ప్రవాసులు, గల్ఫ్ క...
April 16, 2024 | 04:21 PMదీని గురించి మేం ముందుగానే.. అమెరికాకు సమాచారం ఇచ్చాం
సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వీటి గురించి తాము ముందే అమెరికా కు సమాచారం అందించామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హోయిన్ అమిరాబ్డోల్లాహియాన్ మీడియాతో అన్నారు. ప...
April 15, 2024 | 07:42 PMఇజ్రాయెల్ కు మా అండ: బైడెన్
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరుస భేటీల్లో బిజీ అయ్యారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ, నిఘా సంస్థ, జాతీయ భద్రత తదితర విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జీ7 దేశాధినేతలతో భేటీకి ఏర్పాట్లు చేశారు. నెతన్యాహుతో ఫోన్లో మాట్ల...
April 15, 2024 | 02:47 PMకెనడాలో కాల్పులు.. భారత విద్యార్థి మృతి
కెనడాలోని వాంకోవర్లో చిరాగ్ అంటిల్ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. విద్యార్థి మృతి విషయాన్ని సౌత్ వాంకోవర్ పోలీసులు వెల్లడిరచారు. కాల్పుల శబ్దం వినిపించినట్లు ఈ నెల 12న రాత్రి 11 గంటల సమయంలో స్థానిక...
April 15, 2024 | 02:23 PMIMF ఎండీగా మరోసారి క్రిస్టాలినా
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టాలినా జార్జివా తిరిగి ఎన్నికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఐదేళ్లపాటు ఎండీగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె నాయకత్వంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆమెను ప్రశంసిస్తూ బోర్డు క్రిస్టాలినాను ఏకగ్రీవంగా ఎన్నుకుంద...
April 14, 2024 | 06:51 PMఇజ్రాయిల్ పై ఇరాన్ దాడుల హెచ్చరికలపై.. స్పందించిన అమెరికా
ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయొచ్చన్న సాంకేతాలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. టెల్ అవీవ్పై క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందన్న నిఘా వర్గాల సమాచారం ధ్రువీకరించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఏ మాత్రం...
April 13, 2024 | 08:06 PMఅమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు
వివాదాస్పద తూర్పు చైనా సముద్ర జలాల్లో అమెరికా, జపాన్, దక్షిణకొరియాలు ఈ నెల 10 నుంచి 12 వరకు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. జపాన్ ప్రధాని పుమియొ కిషిద, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాడ్ మార్కోస్ జూనియర్లతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్హౌస...
April 13, 2024 | 03:37 PMబ్రిటన్ వీసా నిబంధనలు మరింత కఠినం
బ్రిటన్ ప్రభుత్వం వలసలను అడ్డుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్ పౌరులు శాశ్వత నివాసితులు తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే అందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. అందుకు కనీస వేతన పరిమితిని 55 శాతం పెంచిం...
April 13, 2024 | 03:13 PM- Chiranjeevi: రామ్చరణ్–ఉపాసనకు ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఈ ఆనందానికి అవధుల్లేవు: మెగాస్టార్ చిరంజీవి
- Jogi Ramesh: అనుచిత వ్యాఖ్యల దుమారం..జోగి రమేష్ నివాసం వద్ద ఆందోళన..
- Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్లో ఏపీకి బూస్ట్… కొబ్బరి, జీడి రైతులకు ఊరట, మైనింగ్ మిషన్కు గ్రీన్ సిగ్నల్
- Ram Charan: ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది: రామ్ చరణ్
- Haiku: ఏగన్ హీరోగా జో’ మూవీ ప్రొడ్యూసర్స్ నెక్ట్స్ మూవీ ‘హైకూ’ షూటింగ్ స్టార్ట్..
- Don’t Trouble the Trouble: హైదరాబాద్లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫహాద్ ఫాజిల్..
- AP Politics: ఏపీలో రాజకీయ సెగలు.. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి.. నిప్పంటించిన టీడీపీ శ్రేణులు!
- Raghunatha Reddy: సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత
- KCR SIT Investigation: కొనసాగుతున్న విచారణ.. నందినగర్ వేదికగా ‘ట్యాపింగ్’ గుట్టు విప్పనున్న సిట్!
- Budget 2026: రంగాల వారీగా నిధుల కేటాయింపులు ఇలా..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















