ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 87,756 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,549 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,14,393 మంది వైరస్ బారినపడినట్లు తె...
June 14, 2021 | 07:17 PM-
అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన… గుజరాత్ లో
June 14, 2021 | 07:15 PM -
వైకాపాలో చేరనందుకే తనపై…
June 14, 2021 | 07:12 PM
-
పర్యాటకులకు గుడ్న్యూస్ … 16 నుండి
June 14, 2021 | 07:08 PM -
శివస్వామి ముందుగా నిర్ణయం.. ప్రకటించడం సరికాదు
June 14, 2021 | 07:05 PM -
దేశంలో కొత్తగా 70,421 కరోనా కేసులు
June 14, 2021 | 07:03 PM
-
బీజేపీలో చేరగానే ఈటల ఏమన్నారంటే….
తనపై ఉంచిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణలో బీజేపీ విస్తరణకు కృషి చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. పార్టీ విస్తరణ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని, అలాగే పనితనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో పాగా వేయాలని అధిష్ఠానం ఉవ్విళూరుతోందని, అందుకు తగ్గట్...
June 14, 2021 | 06:59 PM -
సినీకార్మికులకి నిత్యావసర వస్తువులను అందించిన సోహైల్..!!
సీరియల్ నటుడిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్న పాపులర్ నటుడు సోహైల్. యాంగ్రీ మ్యాన్ గా బిగ్ బాస్ హౌజ్ లో అయన చూపించిన ఆటతీరు కు లక్షలాది మంది ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికీ ఆయనను సోషల్ మీడియా లో ఫాలో అవుతూ అయన అభిమానులు సోహైల్ చేసే ...
June 14, 2021 | 06:57 PM -
పార్టీ మార్పుపై స్పందించి, సస్పెన్స్ పాటించిన ఎల్. రమణ
కొన్ని రోజులుగా పార్టీ మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపిన మాట మాత్రం వాస్తవమేనని వెల్లడించారు. అయితే ఏ విధమైన ప్రతిపాదనలు మాత్రం వారు తన ముందు పెట్టలేదని కుండబద్దలు కొట్టారు. ఈ రె...
June 14, 2021 | 06:54 PM -
ఇకపై రాజేంద్ర బీజేపీ నేత… బీజేపీలో చేరిన ఈటల రాజేందర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈటలకు పుష్పగుచ్ఛం ఇచ్చి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి...
June 14, 2021 | 06:51 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
