ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ?
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి హఠాత్తుగా రిలీవ్ చేయడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. దీంతో కొత్త సీఎస్ ఎవరన్నది చర్...
June 26, 2021 | 04:10 PM-
మొదట భరోసా… ఆ తర్వాతే ఓటింగ్ : మెహబూబా
June 25, 2021 | 09:51 PM -
లాకప్ డెత్ పై సమగ్ర విచారణ జరపండి : సీఎం కేసీఆర్
June 25, 2021 | 09:49 PM
-
సోషల్ మీడియాకు దర్శకుడు కొరటాల శివ గుడ్ బై
June 25, 2021 | 09:48 PM -
జర్నలిస్ట్లపై ప్రకాష్ రాజ్ ఆగ్రహం, ‘మా’ ప్రెస్ మీట్ రచ్చ రచ్చ
June 25, 2021 | 09:47 PM -
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం కేసీఆర్తో భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
June 25, 2021 | 09:46 PM
-
మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నారా?.. అయితే గుడ్ న్యూస్
మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కోవిన్ పోర్టల్ ద్వారా పాస్ పోర్ట్ వివరాలను కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో నమోదు చేయవచ్చు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో తమ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేయడానికి కోవిన...
June 25, 2021 | 09:44 PM -
ఏపీలో తొలి ‘డెల్టా ప్లస్’ కేసు
ఆంధ్రప్రదేశ్లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. అయితే ఆ వ్యక్తి నుంచి ఇతరులెవ్వరికీ వ్యాప్తి చెందలేదని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ… ఏపీలో తొలి డేల్టా ప్లస్ కేసు నమోదైందని ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం తిరుపతిలో ఈ కేసు నమోదైందన...
June 25, 2021 | 09:43 PM -
15 సంవత్సరాల తర్వాత రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి కోవింద్
15 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రైలు ప్రయాణం చేస్తున్నారు. సప్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి కాన్పూర్ వరకు ప్రత్యేక రైలులో ఆయన ప్రయాణం చేస్తున్నారు. యూపీలో తన స్వస్థలాన్ని చూడడానికి రాష్ట్రపతి రాంనాథ్ బయల్దేరారు. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులను కలుసుకోనున్నారు. తిరిగి ఈ నెల ...
June 25, 2021 | 09:42 PM -
సీఎం కేజ్రీవాల్ పై సుప్రీం ప్యానల్ సంచలన వ్యాఖ్యలు… అదే పాపమా? అని స్పందించిన కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ప్యానల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ అవసరాన్ని 4 రేట్లు పెంచి చెప్పారని పేర్కొంది. ఏప్రిల్- మే మాసాల్లో ఢిల్లీలో సెకండ్ వేవ్ ప్రబలంగా ఉండేదని, ఆ సయమంలో కేజ్రీవాల్ సర్కార్ ఆక్సిజన్ అవసరాలను 4 ర...
June 25, 2021 | 09:41 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
