దళితుల కోసం రాజకీయాలకతీతంగా ముందుకు సాగుదాం : కేసీఆర్
దళితుల అభివృద్ధి కోసం దశల వారీగా కార్యాచరణ అమలుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రకటించారు. దళితులకున్న సామాజిక, ఆర్థిక బాధలు తొలిగిపోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ అమలుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే విధి విధానాల రూపకల్పనపై సూచనలు చేయాలని అఖిల...
June 27, 2021 | 09:55 PM-
షూటింగ్ పూర్తి చేసుకున్న వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి చిత్రం ‘ఇందువదన’ లుక్స్ విడుదల
June 27, 2021 | 09:53 PM -
కత్తి మహేష్ కోలుకోవాలని మానవత్వం ప్రదర్శించిన పవన్ కళ్యాణ్ అభిమానులు
June 27, 2021 | 09:52 PM
-
డైరెక్టర్ శంకర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు : పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం
June 27, 2021 | 09:51 PM -
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి… ప్రకటించిన ఏఐసీసీ
June 26, 2021 | 09:41 PM -
భవిష్యత్ తరాలు అయోధ్య కోసం ఉవ్విళ్లూరేలా చేయండి : ప్రధాని మోదీ
June 26, 2021 | 09:38 PM
-
విద్యా రంగంలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సర్కార్
విద్యా రంగంపై జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టి నిలిపింది. ముఖ్యంగా పాఠశాల విద్యపై మరింత దృష్టి సారించింది. ఇప్పటికే నూతన విద్యా విధానాన్ని అమలు చేసి, ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు. తాజాగా… పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్...
June 26, 2021 | 08:27 PM -
ప్రత్యక్ష బోధనకు తొందర లేదు… ఆన్లైన్లోనే నిర్వహించండి : సీఎం కేసీఆర్
జూలై 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తేసిన నేపథ్యంలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. అయితే మొదట్లో ప్రత్యక్ష బోధన ద్వారానే తరగతులు నిర్వహించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత...
June 26, 2021 | 08:22 PM -
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం… పొడిగింపు
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెలాఖరున ఆదిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేయాలి. అయితే సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలం మూడు నెలల ...
June 26, 2021 | 08:20 PM -
రెండేళ్లలో కొత్తగా వచ్చిన… పరిశ్రమలు ఎన్ని ?
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా, ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. లులూ గ్రూప్, రిలయన్స్, ఫ్రాంక్లిన్&zw...
June 26, 2021 | 08:19 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
