చైనా జనాభా ఎంతో తెలుసా?
చైనా జనాభా 141.178 కోట్లుకు చేరుకుంది. 7వ జాతీయ జనగణన వివరాలను చైనా ప్రభుత్వం విడుదల చేసింది. రెండేండ్ల కిందటితో పోల్చితే 1.1 కోట్ల పెరిగింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా స్థానం కొనసాగుతున్నది. దశాబ్దాలపాటు కొనసాగించిన ఒకే సంతానం విధానాన్ని ప్రభుత్వం కొన్నేండ్లకిందటే పక్కన పెట్టినప్ప...
May 12, 2021 | 02:33 PM-
భారత సంతతి మహిళకు.. ప్రతిష్ఠాత్మకమైన
May 12, 2021 | 02:30 PM -
జియోకు మరో 42 లక్షలు…
May 12, 2021 | 02:26 PM
-
అల్లు అర్జున్ కరోనా నెగటివ్ మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్
May 12, 2021 | 02:02 PM -
లాక్ డౌన్ సమయంలో కొత్త విషయాల పై పూరీ జగన్నాథ్ మ్యూజింగ్స్
May 12, 2021 | 09:47 AM -
కృష్ణ పుట్టిన రోజున ‘సర్కారు వారి పాట’ ట్రీట్ ఎలా వుండబోతుందో?
May 12, 2021 | 09:26 AM
-
ఇంత తక్కువ సమయంలో ఎలా స్వస్థలాలకు వెళతారు? హైకోర్టు సీరియస్
లాక్డౌన్ విషయంలో తెలంగాణ సర్కారుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక్కసారిగా బుధవారం నుంచి లాక్డౌన్ అంటే ఎలా? అని సూటిగా ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ సమయంలో ఎలా వారి వారి ప్రాంతాలకు వెళతారని నిలదీసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై హైకోర్టు మంగళవారం విచా...
May 11, 2021 | 06:35 PM -
‘నా చేతుల్లో లేని అంశానికీ బాధ్యత వహించాల్సి వస్తోంది’ : జగన్ ఆవేదన
తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా కూడా, కొన్ని కొన్ని తమ చేతుల్లో లేని అంశాలకు కూడా తాము బాధ్యత వహించాల్సి వస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చే...
May 11, 2021 | 06:32 PM -
వైభవంగా టిసిఎ ఉగాది వేడుకలు
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఈ వేడుకల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. పంచాంగ శ్రవణం, స్వరమాధురి, క్లాసికల్ లైట్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలను ఈ వేడుకల్లో ఏర్పాటు చ...
May 11, 2021 | 06:24 PM -
యాదాద్రిలో దర్శనాలు బంద్…
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిలో భక్తులు దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు ఆలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. 12వ తేదీ నుంచి ఈ నెల 21 వరకు యాదాద్రిలో భక్తులు అనుమతి లేదని తెలిపింది. రేపు ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశాయి. అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా ...
May 11, 2021 | 06:19 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
