బ్యాంకు పనివేళల్లో మార్పులు..
కరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్పైనా దీని ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకు పనివేళల్లో మార్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇది అమలులో ఉండనుంది. అదే వ...
May 12, 2021 | 09:59 PM-
చంద్రబాబు వ్యాక్సిన్లు పంచితే… మీరెందుకు
May 12, 2021 | 09:57 PM -
మీ సేవలు అద్వితీయం, అనిర్వచనీయం, మీరు చేస్తోన్న సేవలకు ఏది సాటి రాదు : మహేష్
May 12, 2021 | 09:55 PM
-
యూనివర్శిటీలు ఉన్నత ప్రమాణాలతో భాసిల్లాలి : సీఎం జగన్
May 12, 2021 | 06:28 PM -
దేశంలోనే ఏపీ అట్టడుగు స్థానంలో… చంద్రబాబు
May 12, 2021 | 06:21 PM -
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు..ముహూర్తం!
May 12, 2021 | 06:18 PM
-
ఇంట్లోనే రంజాన్ ప్రార్ధనలు
ముస్లిం సోదరులందరూ రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే చేసుకోవాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలునునిచ్చారు. తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండి, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న దేశ వ్యాప్తంగా రంజాన్&...
May 12, 2021 | 06:15 PM -
దేశంలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే వరుసగా మూడో రోజూ కరోనా యాక్టివ్ కేసులు తగ్గుదల కనిపించగా, మరణాలు మాత్రం మరోమారు నాలుగు వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 4,205 మంది మృతి చెందారు. 24 గంటల్ల...
May 12, 2021 | 06:13 PM -
తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 22 వరకు రి...
May 12, 2021 | 06:10 PM -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… అనాథలైన
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకూ సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించనున్నారు. రాష్ట్...
May 12, 2021 | 06:07 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
