ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా.. కరోనా బాధితులకు
కరోనా బాధితులకు సేవలందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. అమెరికాలో ఉంటున్న ప్రముఖ వైద్యుడు లోకేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ విభాగం పనిచేస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు 592 మంది వైద్య సహాయానికి అభ్యర్థిస్తే, 351 మంది సమస్...
May 13, 2021 | 03:45 PM-
భారత్ మరో రికార్డు… 114 రోజుల్లోనే
May 13, 2021 | 03:40 PM -
కరోనా పోవాలంటే మూడేళ్లు పడుతుందా?
May 12, 2021 | 10:34 PM
-
ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీర్
May 12, 2021 | 10:31 PM -
ఆకట్టుకుంటోన్న ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ లాక్డౌన్ ర్యాప్ వీడియో సాంగ్
May 12, 2021 | 10:23 PM -
ఏపీలో 23 శాతం, తెలంగాణలో 9 శాతం పాజిటివిటీ రేటు
May 12, 2021 | 10:19 PM
-
డబ్ల్యూహెచ్ఓ అలా చెప్పలేదు : కేంద్రం
దేశంలో కరోనా వైరస్ కలవరం పాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు వేరియంట్లు భారత్ను చుట్టుముడుతున్నాయి. అయితే ఇందులో బి.1.617 వేరియర్ భారత్కు చెందిన వేరియంట్ గా పేర్కొనడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వేరియంట్ భారత్దే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల...
May 12, 2021 | 10:12 PM -
ప్రభుత్వం ఏం చెబితే అది రాస్తుంది : నారాయణ
రుయా ఆస్పత్రిలో మృతుల సంఖ్యపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పట్లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మందే చనిపోయారని ప్రభుత్వం అసత్యం చెబుతోందన్నారు. ఆస్పత్రిలో మొత్తం 23 మంది చనిపోయారంటూ వారి పేర్లతో సహా వివరాలు తెలిప...
May 12, 2021 | 10:07 PM -
ఏపీలో 21వేలకు పైగా కేసులు.. 89 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 90,750 శాంపిల్స్ పరీక్షించగా 21,452 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,44,386 మంది వైరస్ బారినపడగా, మొత్తం 1,76,05,687 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింద...
May 12, 2021 | 10:05 PM -
వారి సేవలు మరువలేనివి : కేసీఆర్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో, తల్లిలాగా ప్రేమతో, సాంత్వన చేకూర్చే సిస్టర్ల త్యాగం మానవీయమైనదని ముఖ్యమంత్రి కొనియాడారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరి...
May 12, 2021 | 10:02 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
