ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించం : కేంద్ర ఎన్నికల సంఘం
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఇప్పట్లో మాత్రం నిర్వహించమని తేల్చి చెప్పింది. ఈ నిబం పరిస్థితులు మెరుగు పడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ గురించి ఆలోచిస్తామని తెలిపింది. ఎమ్మెల్...
May 13, 2021 | 06:13 PM-
రైతుల కష్టాలు చూసి వెయ్యి అదనంగానే ఇచ్చాం : సీఎం జగన్
May 13, 2021 | 06:10 PM -
సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రజనీకాంత్
May 13, 2021 | 06:06 PM
-
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
May 13, 2021 | 06:03 PM -
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
May 13, 2021 | 06:00 PM -
భారత్ బయోటెక్ లో 50 మంది ఉద్యోగులకు…
May 13, 2021 | 05:58 PM
-
తొలి డోసు తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనా టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జెనీవాలోని యూనివర్సిటీ హాస్పిటల్లో టెడ్రోస్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు....
May 13, 2021 | 05:54 PM -
ముస్లిం సోదరులకు సీఎం వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
పవితమ్రైన రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలి. కరోనా నుంచి బయటపడి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. క్...
May 13, 2021 | 05:50 PM -
అగ్రరాజ్యంలో కరోనా తగ్గుముఖం…
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. రోజువారి సగటు మరణాలు 600కు పడిపోయాయి. సగానికి పైగా రాష్ట్రాల్లో మరణాలు జీరోకు చేరుకున్నాయి. రోజువారి కొవిడ్ కేసులు సగటు 38 వేలకు చేరింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో దాదాపు రె...
May 13, 2021 | 05:47 PM -
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ముగిసేది ఎప్పుడంటే?.. వర్సిటీ పరిశోధనలో ఆసక్తిర విషయాలు వెల్లడి
అమరావతి: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితిలు ఘోరంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ఆర్ఎమ్ వర్సిటీ గ్రాడ్యుయేట్లు ఏపీ ప్రజలకు ఆసక్తికర విషయం చెప్పారు. వారి అంచనాల ప్రకారం ఏపీలో కరోనా సెకండ్ వేవ్ జూలై మధ్య కాలం నాటికి ముగిసిపో...
May 13, 2021 | 04:30 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
