100 పడకల కరోనా హాస్పిటల్ ను కట్టిస్తామని ప్రకటించిన నటి హ్యూమా ఖురేషి
భారత్లో కరోనా విలయ తాండవం చేస్తుంది. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి ముందుకు వచ్చారు. ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంటుతో పాటు 100 పడకల హాస్పిటల్ను కట్...
May 13, 2021 | 08:55 PM-
గుడ్ న్యూస్ భారత్ కు .. మరో వ్యాక్సిన్
May 13, 2021 | 08:52 PM -
ఎన్ని ఒడు దుడుకులు ఎదురైనా ఒకటే కాప్షన్ అదే ‘బీ స్ట్రాంగ్’ : పూరి జగన్నాధ్ మ్యూజింగ్స్
May 13, 2021 | 08:48 PM
-
సెకెండ్ డోస్ వారికే వ్యాక్సిన్… మే 31 వరకు
May 13, 2021 | 08:46 PM -
ఏపీలో కరోనాఉధృతి.. 2 లక్షలు దాటిన
May 13, 2021 | 08:40 PM -
తెలంగాణలో కరోనాతో 33 మంది…
May 13, 2021 | 08:37 PM
-
కోవిడ్ బాధితుల కోసం సూర్య, కార్తీ కోటీ విరాళం
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా మరణాలు నమోదవుతున్నాయి. సకాలంలో వైద్యం, ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల సొంతవారి కళ్ల ముందే ప్రాణాలు వదులుతున్నారు. ఇక బాధితుల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అహర్నిశలు కృషి చేస...
May 13, 2021 | 08:31 PM -
వారిద్దరూ మిస్సింగ్ : కాంగ్రెస్ ఆరోపణ
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి కనిపించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో వ్యాక్సిన్లతో పాటు ప్రధాని మోదీ కూడా కనిపించడం లేదని రాహుల్ చురకలంటించారు. కరోనా ఇంత ఉధృతంగా సాగుతున్నా, ప్రధాని మోదీ ఉలుకూ పలుకూ లేకుండా పోయారని విమర్శించారు. వ్యాక్సిన్, ఆక్సిజన్, ఔషధాలతో పాటు ప్రధాని కూడా కనిప...
May 13, 2021 | 06:23 PM -
కోవిడ్ రోగులకు ‘జర్మన్ షెడ్లు’ : టీటీడీ ప్రకటన
కరోనా విలయ తాండవాన్ని చూసి శ్రీవారి మనసు కూడా కరిగిపోయింది. కరోనా బాధితులకు సహాయం చేయడానికి శ్రీవారు ముందుకు వచ్చారు. కరోనా బాధితుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల కోసం జర్మన్ షెడ్ల నిర్మణం చేపడతామని ప్రకటించింది. ఏపీలో మొత్తం 22 జర్మన్ షెడ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటి...
May 13, 2021 | 06:18 PM -
కోవిషీల్డ్ వేసుకున్న వారు రెండో డోస్ ఎప్పుడు వేసుకోవాలంటే….
కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులకు కేంద్రం ఓకే చెప్పింది. ఇది వరకు 28 రోజుల వ్యవధి ఉండేది. మరింత మెరుగైన ఫలితాల కోసమే ఈ వ్యవధిని పెంచుతున్నట్లు ప్రకటిం...
May 13, 2021 | 06:16 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
