తెలంగాణలో కొత్తగా 3,982 కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 71,616 మందికి పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 5,186 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట...
May 18, 2021 | 07:57 PM-
ఈ కష్టకాలంలో చేతనైన సాయం చేయండి! పిచ్చి పిచ్చి సందేశాలు పెట్టకండి ప్లీజ్ : రేణు దేశాయ్
May 18, 2021 | 07:32 PM -
ఎన్టీఆర్ 30వ చిత్రం కాంబినేషన్స్ అదురుతున్నాయిగా? సినిమా కోసం మెగాస్టార్ను సంప్రదించిన కొరటాల శివ?
May 18, 2021 | 07:29 PM
-
అమెరికా అధ్యక్షుడు కన్నా.. కమలా సంపాదన ఎక్కువ
May 18, 2021 | 07:24 PM -
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు షాక్…ప్రపంచ కుబేరుల్లో
May 18, 2021 | 07:20 PM -
ఆ దేశానికి ఎల్లప్పుడూ అండగా… అగ్రరాజ్యం
May 18, 2021 | 07:17 PM
-
ప్రపంచ దేశాలకు అమెరికా భారీ సాయం…
ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్ టీకా డోసులు అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో పాటు ఫైజర్ బయో ఎన్టెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్స్ టీకాలు సైతం వచ్చే ఆరు వారాల్లో అందించనున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉత్పత్తి ...
May 18, 2021 | 07:13 PM -
తగ్గుతున్న కొత్త కేసులు.. పెరుగుతున్న మరణాలు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. మూడు లక్షలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గినా.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసిం...
May 18, 2021 | 07:11 PM -
మంత్రి కేటీఆర్ చొరవతో హౌజ్ సర్జన్లకు స్టైఫండ్ పెంపు
తెలంగాణలోని హౌజ్ సర్జన్లు, పీజీ వైద్యులకు సీఎం కేసీఆర్ భారీ ఊరటనిచ్చారు. హౌజ్ సర్జన్, పీజీ వైద్యుల స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వైద్య శాఖ కార్యదర్శికి ఆదేశాలివ్వగా, వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్కు ట్వీట్ చేసిన వైద్యురాలు &lsq...
May 18, 2021 | 07:08 PM -
వరుసగా మూడోసారి అన్నమాట నిలబెట్టుకున్న సీఎం జగన్
వరుసగా మూడోసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది జగన్ ప్రభుత్వం. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం’కింద లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదును జమ చేశారు. సముద్రంలో చేపట వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిస్తామని మాట ఇచ్చామని, అన్న మాటను నిలబెట్టుకున్నామని సీఎం జగన...
May 18, 2021 | 07:02 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
