తెలంగాణలో లాక్డౌన్ పొడగింపు
తెలంగాణలో లాక్డౌన్ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వరకూ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా జీవోను విడుదల చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేబినెట్ మంత్రులందరితో సీఎం కేసీఆర్ ఇదే విషయంపై ఫోన్లో మాట...
May 19, 2021 | 07:11 AM-
‘ఆయుష్మాన్ భారత్’ లోకి తెలంగాణ రాష్ట్రం
May 19, 2021 | 07:08 AM -
‘డాడీ’ మూవీలో చిన్నారి ఐశ్వర్య, అక్షయల నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందంటే?
May 18, 2021 | 08:42 PM
-
భారత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీకాలను ఎగుమతి చేయలేదు : అధర్ పూనావాలా
May 18, 2021 | 08:32 PM -
దేశ ప్రజలకు గుడ్ న్యూస్… ఇంతలా రికవరీ కావడం ఇదే ప్రథమం….
May 18, 2021 | 08:26 PM -
తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి : శ్రీనివాస రావు
May 18, 2021 | 08:23 PM
-
గతం లో 2లక్షలు ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి… ఈ రోజు పావలా శ్యామలకి మరో లక్ష సాయం
మూవీ ఆర్టిస్టుల సంఘంలో సభ్యత్వం ఉన్న సీనియర్ ఆర్టిస్టులకు నెలకు రూ.6వేలు చొప్పున సాయంగా పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో ఇది అందరికీ వరంగా మారింది. సభ్యులకు మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సె సదుపాయాలు ...
May 18, 2021 | 08:15 PM -
ఏపీలో కొత్తగా 21,320 కేసులు.. 99 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేలపైనే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91,253 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 21,320 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ర...
May 18, 2021 | 08:10 PM -
నైపుణ్యం వల్లే యువతకు… ఉద్యోగాలు
నైపుణ్యం వల్లే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆంధప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. సమగ్ర పరిశ్రమ సర్వే, కౌన్సెలింగ్, స్కిల్లింగ్, ప్లేస్మెంట్స్, రీస్కిల్లింగ్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రీస్కిల్లింగ్లో...
May 18, 2021 | 08:07 PM -
ఆ ఘటనపై 4 వారాల్లోగా… నివేదిక
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని రుయా ఆస్పత్రిలో ఈ నెల 10న ఆక్సిజన్ అందకపోవడం వల్ల 11 మంది రోగులు మృతిచెందినట్లు జేస్తడి సుధాకర్ అనే వ్యక్తి, 30 మంది చనిపోయారంటూ మాజీ ఎంపీ చింతా మోహన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఆక్సిజన్&...
May 18, 2021 | 08:02 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
