అందరికీ ఆన్లైన్లోనే విద్యా బోధన : సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేజీ టూ పీజీ వరకూ ఆన్లైన్లోనే బోధన కొనసాగిస్తామని తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇలా ఆన్లైన్ బోధన వైపే మొగ్గు చూపాలని...
June 28, 2021 | 09:35 PM-
8 రకాల ఉపశమన చర్యలతో కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ
June 28, 2021 | 09:34 PM -
‘నువ్వంటే నేనని’ పాటలు ఎక్సట్రాడినరీగావున్నాయ్ : డైరెక్టర్ హరీష్ శంకర్
June 28, 2021 | 09:32 PM
-
తలబిరుసు తనంగా వ్యవహరిస్తున్న ట్విట్టర్.. జమ్మూ, లద్దాఖ్లను వేరే దేశాలుగా గుర్తింపు
June 28, 2021 | 09:29 PM -
శర్వానంద్, శ్రీ కార్తిక్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ లుక్
June 28, 2021 | 08:55 PM -
సామరస్యంగా పరిష్కరించడమే మా అభిమతం : అనిల్ కుమార్
June 28, 2021 | 08:53 PM
-
వారు పాస్పోర్టు, వీసా చూపించి… తొలిడోసు తీసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్న వారు పాస్పోర్టు, వీసా చూపించి తొలిడోసు తీసుకోవచ్చు అని తెలి...
June 28, 2021 | 08:52 PM -
8 జిల్లాల్లో కర్ఫ్యూను సడలించిన ఏపీ ప్రభుత్వం
కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సడలింపులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 8 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలను సడలిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ 8 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగానే ఉంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కర్ఫ్యూను ...
June 28, 2021 | 08:50 PM -
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు బాగా తగ్గాయి. 24 గంటల్లో 1,12,982 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి స...
June 28, 2021 | 08:48 PM -
ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలు సంపూర్ణం, మహేష్ బిగాల ని ప్రత్యేకంగా అభినందించిన సీఎం కెసిఆర్
మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారి పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు, ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ పీవీ కమిటీ సభ్యుడు మహేష్ బిగాల గారిని విదేశాల్లో పీవీ శత జయంతి ఉత...
June 28, 2021 | 08:45 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
