ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పి.ఆర్.ఓ, బి.ఏ.రాజు కన్నుమూత
ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు ఈ రోజు 21- 05- 2021 శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి...
May 22, 2021 | 10:58 AM-
మే 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు, కృష్ణ అభిమానులకు స్పెషల్ ట్రీట్!
May 21, 2021 | 09:28 PM -
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి కోట్ల రూపాయల ‘శ్యామ్ సింగరాయ్’ సెట్ డామేజ్
May 21, 2021 | 09:25 PM
-
ఉదయం 10:10 తర్వాత ఎవరూ కనిపించొద్దు : సీఎం కేసీఆర్
May 21, 2021 | 09:22 PM -
అనాథలను అక్కున చేర్చుకోండి : కేంద్ర హోంశాఖ సూచనలు
May 21, 2021 | 09:21 PM -
అగ్రవర్ణ పేదలకు.. ఏపీ ప్రభుత్వం శుభవార్త
May 21, 2021 | 09:12 PM
-
ఏపీ ఎన్నికల కమిషనర్ పై… హైకోర్టు ఆగ్రహం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తమకు కావాల్సినట్టుగా ఎన్నికల కమిషన్ అన్వాయించుకుందని ...
May 21, 2021 | 09:10 PM -
టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా(టీఎస్పీఎస్సీ) బి.జనార్ధన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్ను చైర్మన్గా నియమించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఆయనతో పాటు ...
May 21, 2021 | 09:05 PM -
ఏపీలో కొత్తగా 20,937 కేసులు… 104 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 92,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20,937 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079కి చేరింది. తాజాగా 104 మంది మృతి చెంద...
May 21, 2021 | 09:03 PM -
తెలంగాణలో కొత్తగా 3,464 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 65,997 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 3,464 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,47,727 చేరింది. తాజాగా 25 మంది ...
May 21, 2021 | 08:58 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
