27, 28 తేదీల్లో… మహానాడు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మహానాడును ప్రత్యక్షంగా కాకుండా గత ఏడాది నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది కూడా డిజిటల్...
May 25, 2021 | 02:27 PM-
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా… ఎల్విఎంహెచ్ అధినేత
May 25, 2021 | 02:24 PM -
50 బెడ్లు దాటిన ఆస్పత్రులకు సీఎం జగన్ డెడ్ లైన్
May 24, 2021 | 09:19 PM
-
‘ఆనందయ్య మందు’ హాని కాదు : రాములు
May 24, 2021 | 09:15 PM -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
May 24, 2021 | 09:09 PM -
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో…
May 24, 2021 | 09:07 PM
-
రఘురామ విడుదల.. మరో నాలుగు రోజుల తర్వాతే
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితిని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమ్మరీని కోరారు. ఈ క్రమంలో ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యుల...
May 24, 2021 | 09:01 PM -
ముఖ్యమంత్రి బాధ్యత లేదా? : చంద్రబాబు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారని, ముఖ్యమంత్రి గడపదాటి బయటకు రారా? అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా రోగులకు ధైర్యం చెప్పి భరోసా నింపేందుకు ఆస్పత్రులను సందర్శించనున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడాన్ని చ...
May 24, 2021 | 08:56 PM -
సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఆటా సంస్థతో కలిసి ఫుడ్ డ్రైవ్
సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్.. పేద చిన్నారుల ఆకలి తీర్చే ప్రయత్నం సాయిదత్త పీఠం సేవా కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. సాయి చెప్పిన సేవా మార్గాన్ని కూడా సాయి దత్త పీఠం తన కర్తవ్యంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) సంస్థతో కలిసి సాయి దత్త పీఠం ఫుడ్ డ్ర...
May 24, 2021 | 08:52 PM -
వ్యాక్సినేషన్ పాలసీని ప్రకటించిన తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం తన వ్యాక్సినేషన్ పాలసీని ప్రకటించింది. వ్యాక్సినేషన్, లాక్డౌన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, కమిషనర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇందులో కరోనా వ్యాక్సినేషన్ పాలసీపై ...
May 24, 2021 | 07:04 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
