- Home » People
People
శ్రీరామనవమి శుభాకాంక్షలు : గవర్నర్ తమిళిసై
తమిళిసై శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ గుణగణాలు, ధర్మపాలనకు మారుపేరైన శ్రీరాముడి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలను దేశవ్యాప్తంగా భక్తిశధ్ధ్రలతో ఘనంగా జరుపుకొంటారని పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా ...
March 30, 2023 | 12:47 PMచైనాలో ఒక్కరోజే 3.7 కోట్ల మందికి
చైనాలో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఒక్క రోజులోనే 3.7 కోట్ల మందికి వైరస్ సోకందని బ్లూమ్బర్గ్ సంస్థ పేర్కొంది. కరోనా ప్రభావం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో ఈ స్థాయి కేసులో నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. ఈ కథనం డిసెంబర్ మొదటి 20 రోజుల్...
December 24, 2022 | 04:09 PMసీఎం కేసీఆర్ వెన్నంటే తెలంగాణ ప్రజలు : కవిత
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజలు ఉంటారనే విషయం మరోసారి రుజువైందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుత...
November 7, 2022 | 08:49 PMరాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన సోదరభావాన్ని బలోపేతం చేసే పండుగ రాఖీ పండుగ అని తెలిపారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొప్ప ఆచారమని పేర్కొన్నారు. ప్రజల మధ్య సోదరభావం మరింతగా ఫరిడవిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
August 11, 2022 | 08:14 PMరష్యాకు ప్రజల తరలింపు.. తప్పుపట్టిన అమెరికా
యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్ నుంచి రష్యాకు ప్రజల్ని బలవంతంగా తరలించడం తగదని అమెరికా పేర్కొంది. పిల్లలు సహా వేల మందిని ఇలా పంపించి, జనాభా పరంగా మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించడం యుద్ధ నేరమేనని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆక్షేపించారు. దాదాపు 16 వేల మంది ప్రజల్ని ఆక్రమంగా రష్య...
July 14, 2022 | 03:59 PMకేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… అందరికీ ఉచితమే
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోన్న వేళ వ్యాక్సినేషన్ ను 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసు ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15నుంచి ప్రా...
July 13, 2022 | 08:45 PM2 దశాబ్దాల తర్వాత ఇదే అతిపెద్దది
అఫ్ఘానిస్థాన్ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో భూకంపాలు సాధారణమే. అయితే బుధవారం నాటి భూకంపం రెండు దశాబ్దాల తర్వాత ఇదే అతిపెద్దది అని ఈఎంఎస్సీ వెల్లడించింది. 2002లో ఈశాన్యంలో భారీ భూకంపం సంభవించింది. ఆ ఏడాది మార్చి 3న సంభవించిన భూకంపంలో 144, మార్చి 25న మరో భూకంపంలో 1,400కు పైగా మరణాలు నమోదయ్...
June 23, 2022 | 04:13 PMతెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విషెస్ తెలియజేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు అని, కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో ...
June 2, 2022 | 07:45 PMఆ ఉద్యమానికి టీడీపీ నాయకత్వం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తమపై కేసులు పెడితే భయపడమని, ప్రజాసమస్యలపై పోరాడుతామని తెలిపారు. రాష్ట్ర పరిస్థితి ...
May 6, 2022 | 07:51 PMఅది ఎప్పటినుంచో ఉందని.. ఇవాళ కొత్తగా రాలేదు : మంత్రి బొత్స
ఆస్తి పన్ను వసూలు కోసం ఓ మున్సిపల్ కార్పొరేషన్ బ్యానర్ ఏర్పాటు చేసిందని, అందులో తప్పేముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయని ప్రశ్నించారు. పన్నులు కట...
March 21, 2022 | 08:05 PM- Euphoria: ‘యుఫోరియా’ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు..
- Manasa Varanasi: రెడ్ డ్రెస్ లో సింపుల్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తున్న తెలుగమ్మాయి
- Kolikapudi : కొలికిపూడికి మళ్లీ వార్నింగ్.. ఇకనైనా మారతారా..?
- UBS: హైదరాబాద్లో కొలువుల జాతర.. గచ్చిబౌలికి వచ్చిన స్విస్ దిగ్గజం ‘UBS’
- Municipal Elections : పట్టణాల్లో పోటెత్తిన ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్లో ‘హస్తం’ హవా!
- TACO : మేరీస్ విల్లేలో ఫిబ్రవరి 15న ‘టాకో’ ఆధ్వర్యంలో క్యారమ్స్ టోర్నమెంట్
- Jahnavi: అమెరికాలో జాహ్నవి కేసు సంచలనం.. రూ.262 కోట్ల పరిహారం
- Ambati Rambabu: బెయిల్ వచ్చినా సవాల్గా మారిన అంబటి విడుదల..
- Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేశ్ భేటీ
- Home Minister Anita:అందుకే వైసీసీ సభ్యులు అసెంబ్లీకి వచ్చారు : హోం మంత్రి అనిత
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










