రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ … షబ్బీర్ అలీకి సీఎం విషెస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విందు ఆరగించారు. కాగా, రంజాన్ పర్వదినం లౌకిక...
April 11, 2024 | 03:31 PM-
పెండింగ్ స్థానాలపై రేవంత్ రెడ్డి ఢిల్లీ భేటీ..
హైదరాబాదులో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరఫున హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పై అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలతో భేటీ కావడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనం అయ్యారు. ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో జరిగిన రంజాన్ వేడుకలలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి &nb...
April 11, 2024 | 02:10 PM -
బీఆర్ఎస్తో కలిసి సీఎం రేవంత్ సొంత దుకాణం.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
బీఆర్ఎస్కు బీ-పార్టీ కాంగ్రెస్ అంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్తో పోరాడుతున్నామా..? స్నేహం చేస్తున్నామా..? అర్థమయ్యేది కాదని, గులాబీ పార్టీని ఎదిరించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్కు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజ...
April 11, 2024 | 10:56 AM
-
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి ఖరారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. కంటోన్మెంట్ నేతలతో ఉప ఎన్నికపై చర్చించిన అనంతరం నివేదిత...
April 10, 2024 | 08:34 PM -
భువనగిరి నేతలతో సీఎం రేవంత్ సమావేశం
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ముగిసింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం రేవంత్ రెడ్...
April 10, 2024 | 08:16 PM -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు క్యాండిడేట్ ను ప్రకటించిన కేసీఆర్..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తమ పార్టీ తరఫునుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత ను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా కేసీఆర్ అనౌన్స్ చేశారు. పార్టీ కీలక నేతలు, స్థానిక నాయకులతో చర్చించి...
April 10, 2024 | 08:02 PM
-
భద్రాద్రి రామాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభం
ఉగాది నుంచి ఈ నెల 23 వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కొనసాగే శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉగాది పచ్చడి పంచి మూలవిరాట్ వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. విష్వక్సేనపూజ, రక్షాబంధనం, వాస్తు హోమం కొనసాగించారు....
April 10, 2024 | 02:48 PM -
తెలంగాణలో 106 మంది ఉద్యోగులపై వేటు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడిరది. మొత్తం 106 మందిని సస్పెండ్ చేస్తూ సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో ఉపాధి...
April 9, 2024 | 09:21 PM -
తెలంగాణ భవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు
శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పంచాంగం పఠనంలో పాల్గ...
April 9, 2024 | 08:54 PM -
రాజకీయాలలో ఇవి చాలా సహజం..కేటీఆర్
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్క పార్టీకి వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అయితే వీటిపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాజకీయాలలో ఇటువంటివి చాలా సహజమని అన్నారు. తమ పార్టీకి 24 సంవత్సరాల చరిత్ర ఉందని.. ఎన్నో ఎత్తుపల్లాలను దాటి ఈనాడు ఈ స్థితికి వచ్చామని కే...
April 9, 2024 | 07:54 PM -
కవితకు షాక్ ఇచ్చిన కోర్టు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉగాది రోజే ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆమె రిమాండ్ ను పొడిగించాలి అని ఈడీ చేసిన విన్నపానికి సానుకూలంగా స్పందించిన కోర్టు కవిత రిమాండ్ ను మరొక 14 రోజులపాటు పొడి...
April 9, 2024 | 03:12 PM -
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవతర్ర ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కుర...
April 8, 2024 | 08:53 PM -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్టు
బీఆర్ఎస్కు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన తర్వాత రాహిల్ దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద...
April 8, 2024 | 08:49 PM -
సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొండగల్ వెళ్తుండగా మార్గమాధ్యలో సీఎం కాన్వాయ్లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంట...
April 8, 2024 | 08:00 PM -
మోదీ మూడోసారిగా ప్రధాని కావడం ఖాయం : కిషన్ రెడ్డి
జూన్ 8 లేదా 9న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్లో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయాలని పి...
April 8, 2024 | 07:57 PM -
కిరణ్ కుమార్ ని గెలిపించి సోనియా రుణం తీర్చుకోండి.. కోమటిరెడ్డి
పేదలకు న్యాయం చేయాలి అని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ముందుకు తీసుకువస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ పథకాల ద్వారా రైతులు, యువత, మహిళలు లబ్ధి చెందుతారని ఆయన అన్నారు. విడుదల వారీగా అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక పురోగతి తీసుకురావడమే తమ ప్రభుత్వ...
April 8, 2024 | 07:56 PM -
బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ప్రధాని ప్రశంస
బీజేపీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలతను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ మాధవీలతాజీ మీరు పాల్గొన్న ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. కీలక అంశాలను లేవనెత్తారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. ...
April 8, 2024 | 03:00 PM -
రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నియలంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి నిలయం అధికారిణి రజినీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వైస్ ఛాన్సలర్&...
April 8, 2024 | 02:40 PM

- US Visa:88 లక్షల స్కాలర్షిప్ వచ్చినా .. భారత స్టూడెంట్కు వీసా రిజెక్ట్ చేసిన యూఎస్!
- CJI BR Gavai: సీజేఐపై బూటు విసిరిన లాయర్.. మోడీ ఆగ్రహం
- Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ కు మోగిన నగారా.. ఏ పార్టీ బలమేంటి?
- Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్
- Balti: 10న థియేటర్లలో విడుదల కానున్న బల్టీ చిత్రం
- Champion: రోషన్ ఛాంపియన్ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్
- TTA: టీటీఏ సియాటెల్ చాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
- Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’ టీంని అభినందించిన నిర్మాత దిల్ రాజు
- Srinidhi Shetty: డే, నైట్ షిఫ్ట్ చేస్తానంటున్న శ్రీనిధి
- Parasakthi: ఆఖరి దశలో పరాశక్తి షూటింగ్
