సెప్టెంబర్ 15 వరకు… పద్మ అవార్డుల నామినేషన్ లు
2022 పద్మ అవార్డుల నామినేషన్ లను సెప్టెంబర్ 15 వరకు స్వీకరించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సులు ఆన్లైన్లో పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొంది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్...
June 10, 2021 | 08:09 PM-
కేంద్ర ప్రభుత్వం.. మరో తీపి కబురు
June 10, 2021 | 08:05 PM -
ఫేస్బుక్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు శాశ్వతంగా
June 10, 2021 | 08:01 PM
-
బీజేపీలో ఈటల చేరికకు.. ముహూర్తం ఖరారు
June 10, 2021 | 07:58 PM -
శ్రీవారి భక్తులకు శుభవార్త….
June 10, 2021 | 07:56 PM -
ఐరాస చెఫ్ ఢీ క్యాబినెట్ గా… నాగరాజ్ నాయుడు
June 10, 2021 | 07:50 PM
-
ఏపీలో కొత్తగా 8,110 కేసులు.. 67 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 97,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి కరోనా పాజిజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడి 67 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్...
June 10, 2021 | 07:48 PM -
శత్రు దేశంకు వార్నింగ్ ఇచ్చిన… అమెరికా అధ్యక్షుడు
తొలి విదేశీ పర్యటన మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శత్రు దేశం రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ రష్యా ఏదైనా హానికర కార్యకలాపాలకు పాల్పడితే, అప్పుడు ఆ దేశం దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్ అన్నారు. మిత్రదేశాలతో బంధాల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశాన్ని బైడెన...
June 10, 2021 | 07:46 PM -
దేశంలో కరోనా మరణ మృదంగం… రికార్డు స్థాయిలో
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్న.. మరణాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఒకే రోజు 6,148 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,04,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 94,052 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ...
June 10, 2021 | 07:44 PM -
జో బైడెన్ సంచలన నిర్ణయం….ప్రపంచ దేశాలకు 50 కోట్ల
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యాభై కోట్ల ఫైజర్-బయోఎన్టెక్ కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేసి.. పేద దేశాలకు ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించి జీ7 సమావేశంలో బైడెన్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపింది. ధనిక దేశాలే మెజ...
June 10, 2021 | 07:43 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
