ఎంపీ రఘురామ విషయంలో రంగంలోకి వైసీపీ… లోక్సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీ
రోజూ జగన్ సర్కార్పై విమర్శలకు దిగే నరసాపురం ఎంపీ రఘురామ రాజు విషయంలో చర్యలు తీసుకునేందుకు వైసీపీ రంగంలోకి దిగింది. ఇన్ని రోజుల పాటు వేచిచూసే ధోరణిని అవలంబించిన వైసీపీ తాజాగా కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేసింది. ఎంపీ రఘురామ రాజుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆయనప...
June 11, 2021 | 08:54 PM-
లాక్ డౌన్ టైమ్ లో ఎంతో మందికి సేవ చేస్తున్న సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ !!
June 11, 2021 | 08:49 PM -
బీజేపీ వైపు తిరిగి చూడనంటూ… సొంత గూటికి వచ్చేసిన ముకుల్ రాయ్
June 11, 2021 | 08:44 PM
-
12 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఏపీ సీఎం జగన్… ఆనందంలో డీఎస్సీ అభ్యర్థులు
June 11, 2021 | 08:40 PM -
మూడు చిత్రాలు ప్రకటించాడు కానీ ఒకటి కూడా పట్టాలెక్కలేదు…దర్శకుడు తేజకీ ఏమైందబ్బా?
June 11, 2021 | 08:21 PM -
గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా కమర్షియల్’ పోస్టర్ విడుదల..
June 11, 2021 | 08:17 PM
-
ఏపీలో కొత్తగా 8,239 కేసులు… 61 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,01,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,93,227 మందికి కరోనా వైరస్ సోకింది....
June 11, 2021 | 08:13 PM -
సీజేఐ ఎన్వీ రమణకు ఘన స్వాగతం…
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్&z...
June 11, 2021 | 08:11 PM -
ఢిల్లీ యాత్ర రాష్ట్ర ప్రజల కోసమా… వ్యక్తిగతమా?
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర రాష్ట్ర ప్రజల కోసమా వ్యక్తిగతమా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకానందారెడ్డి కేసులో సీబీఐ జగన్ కుటుంబసభ్యుడిని అరెస్ట్ చేయబోతుంద...
June 11, 2021 | 07:58 PM -
భారత్ బయోటెక్కు భారీ షాక్….
దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. సంస్థ అభివృద్ధి చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించ...
June 11, 2021 | 07:56 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
