పాన్, ఆధార్ గడువు… మరో మూడు నెలలు
ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్నస్ దాఖలు చేయడంలో కీలకమైన ఆధార్, పాన్ కార్డు అనుసంధాన పక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అంటే సెప్టెంబర్ 30 వరకు పాన్ కార్డు దారులు తమ ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవచ్చు. ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ గడువును మరో దఫా పొడిగి...
June 25, 2021 | 09:40 PM-
విమాన ప్రయాణికులకు శుభవార్త…
June 25, 2021 | 09:39 PM -
సంపూర్ణేష్బాబు, ఆర్కే మలినేనిల ‘క్యాలీఫ్లవర్’ షూటింగ్ పూర్తి
June 25, 2021 | 09:38 PM
-
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ `హను-మాన్` స్టార్ట్ అయ్యింది
June 25, 2021 | 09:36 PM -
ఇది అవమానాలతో పుట్టిన ప్యానెల్’ : MAA అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్
June 25, 2021 | 09:34 PM -
ఏకంగా కేంద్ర ఐటీ మంత్రికే ఝలక్ ఇచ్చిన ట్విట్టర్
June 25, 2021 | 09:32 PM
-
ఇలా చేస్తే సీఎస్ ను జైలుకు పంపుతాం : ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక
రాయల సీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఏమాత్రం నడుచుకున్నా, తమ సూచనలను బేఖాతర్ చేస్తూ ప్రాజెక్టులు పనులు నిర్వహించినా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఏకంగా ఏపీ సీఎస్ను...
June 25, 2021 | 09:31 PM -
రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు….ఇలాంటి వ్యాఖ్యలు
కృష్ణా జలాలపై భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి లేదని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం వైఎస్ఆర్ ఏం చేశారో అందరి...
June 25, 2021 | 09:29 PM -
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 91,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,458 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 6,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,08,...
June 25, 2021 | 07:24 PM -
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించిన.. సుప్రీం కోర్టు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. సీబీఎస్ఈ పరీక్షల రద్దు అంశంపై విచారణ సందర్భంగా ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుశ్వంత్ దవే సుప్రీంకోర్టు దృష్ట...
June 25, 2021 | 07:24 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
