హైదరాబాద్ కు చేరిన స్పుత్నిక్-వీ
కరోనా వ్యాక్సినేషన్ పక్రియలో మరో అడుగు ముందుకు పడింది. తాజాగా ప్రత్యేక విమానంలో 60 వేల స్పుత్నిక్-వి టీకా డోసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. రష్యా లో 2020 ద్వితీయార్థం ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనాను సమర్థంగా ఎదుర్...
May 17, 2021 | 03:11 PM-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనాతో
May 17, 2021 | 03:07 PM -
ఏపీలో తొలిసారిగా బ్లాక్ ఫంగస్ కేసు…
May 17, 2021 | 03:04 PM
-
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే
May 17, 2021 | 03:01 PM -
హైదరాబాద్ విద్యార్థినికి భారీ ఆఫర్ .. రూ. 2 కోట్లతో
May 17, 2021 | 02:58 PM -
వారు నిర్దోషులు.. రూ.550 కోట్ల పరిహారం!
May 17, 2021 | 02:52 PM
-
పాలస్తినాకు సంఘీభావంగా అమెరికాలో ప్రదర్శనలు
గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న వైమానిక దాడులను వెంటనే ఆపాలని నిరసనకారులు కోరుతున్నారు. పాలస్తీనాకు స్వేచ్ఛ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇజ్రాయిల్ పౌరుల జీవితం విలువ పాలస్తీనా పౌరుడి విలువ సమానంగా ఉండాలని కోరుతున్నాను. ఇజ్రాయిల్ అణుబా...
May 17, 2021 | 02:48 PM -
కోలీవుడ్ లో కలకలం రేపుతున్నకరోనామరణాలు
ఒకే రోజు రెండు మరణాలు : సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల సంతాపాలుకరోనా సెకండ్ వేవ్ సినీ ఇండస్ట్రీపై గట్టి ప్రభావమే చూపుతోంది. కరోనాతో సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్, లిరిసిస్ట్, నటుడు అరుణ్ రాజా కామా రాజ్ భార్య కరోనాతో మృతి చెందారు. అరుణ్ రాజా భార్య సింధూజ గత కొన్...
May 17, 2021 | 02:44 PM -
విజయవంతంగా జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) బోర్డు మీటింగ్
అమెరికా తెలుగు సంఘం (ఆటా) శనివారం మే 8, 2021 న కాస్మోపాలిటన్, లాస్ వెగాస్, అమెరికాలో జరిగిన బోర్డు సమావేశంలో అధ్యక్షులు భువనేశ్ బూజాల అధ్యక్షత వహించారు. ఉత్తరాధ్యక్షులు మధు బొమ్మినేని, కార్యదర్శి హరి ప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారి సాయినాథ్ బోయపల్లి, సంయుక్త కార్యద...
May 17, 2021 | 12:14 PM -
నేడే అందుబాటులోకి 2-డీజీ
తొలుత ఢిల్లీ దవాఖానలకు 10 వేల డోసులు న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నది. ఢిల్లీలోని దవాఖా...
May 17, 2021 | 12:09 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
