కరోనా కాలంలో ప్రజలకు ఉచిత ఐసోలేషన్, ఆక్సిజన్
ప్రస్తుత కరోనా కాలంలో వేలమంది ప్రజలు ఊపిరి తీసుకోవడానికి ఆక్సిజన్ లేక ఊపిరి వదిలేస్తున్నారు. ఐసోలేషన్ గదులు, ఆక్సిజన్ సరఫరా, ఐసీయూ బెడ్లు దొరకడం దుర్లభం అయింది. ఇలాంటి సమయంలో ప్రజలకు ఉచితంగా ఈ సదుపాయాలు అందిస్తే ఎలా ఉంటుంది? ఆ పనే చేస్తోంది హైదరాబాదులోని ప్రాజెక్ట్ ఆశ్రయ. సైబరాబాద్ పోలీస్ (ఎస్&zw...
May 20, 2021 | 06:42 PM-
గాంధీ పర్యటన… మరో ఉస్మానియా కాకూడదు
May 20, 2021 | 03:44 PM -
కియా రూ.5 కోట్ల విరాళం..
May 20, 2021 | 03:41 PM
-
డొనాల్డ్ ట్రంప్ నిబంధనకు.. బైడెన్ సర్కార్ గుడ్ బై
May 20, 2021 | 03:38 PM -
బెంగాల్లో శాసన మండలి ఏర్పాటు ?
May 20, 2021 | 03:33 PM -
ఏపీ 2021-22 పద్దు ఇదే, ఆ మూడు శాఖలకు భారీగా పెంచిన జగన్ సర్కార్
May 20, 2021 | 03:30 PM
-
కష్టాలున్నా సంక్షేమం ఆపలేదు, ఏపీ ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంశలు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో గవర్నర్ బిశ్వా భూషణ్ హరిచంద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ గవర్నర్ ప్రసంగం లోని కీలక అంశాలు ఒక్కసారి చూస్తే… దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది అని… సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువుగా...
May 20, 2021 | 03:22 PM -
విశ్వశాంతి విశ్వేశ్వర రావు కరోన కాటుకు మరణం
సీనియర్ నిర్మాత, దర్శకుడు u. విశ్వేశ్వరరావు ఈ రోజు ఉదయం చెన్నై లో కరొనతో కన్ను మూశారు. ఎన్టీఆర్ తో కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకులు, పెత్తందార్లు చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్, పృథ్వీరాజ్ కపూర్ కాంబినేషన్ లో కంచు కాగడా చిత్రాన్ని నిర్మించాలని అనుకొన్నారు కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ ...
May 20, 2021 | 03:14 PM -
తగ్గిన ప్రధాని మోదీ ప్రజాదరణ..
కరోనా నివారణకు తగిన ఏర్పాట్లు చేయలేదన్న కారణంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ గతంలో ఎన్నడూ లేని కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఒక అమెరికా సంస్థ, మరో దేశీయ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఈ వారంలో మోదీ రేటింగ్ 63 శ...
May 20, 2021 | 03:06 PM -
అందుబాటులోకి మరో కరోనా ఔషధం!
కరోనా రోగుల చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఆప్టిమస్ ఫార్మ అభివృద్ధి చేసిన మోల్నుపివర్ మూడో దశ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. తేలికపాటి, మధ్యస్థ కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి మోల్ను పివర్ ఔషధం బాగా పనిచేస్తుందని ఆప్టిమస్ ఫార్మ చైర్మన్...
May 20, 2021 | 03:04 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
