ఏయూను సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధులు సందర్శించారు. ఏయూ వీసీ ఆచార్య పివిజిడి. ప్రసాదరెడ్డితో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ కమిషన్ ( ఇండియా`గల్ఫ్) నషీద్ చౌదరి, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆంటోని జోసఫ్లు సమావేశ వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.
Tags :