తొలి ఒప్పందంపై 15న సంతకం : ట్రంప్
అమెరికా, చైనా దేశాల మధ్య గతేడాదిగా కొనసాగుతున్న వాణిజ్య యుద్దానికి తెరపడనుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన తొలి ఒప్పందంపై జనవరి 15న ఇరు దేశాల ఉన్నతాధికారులు సంతకం చేయనున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్హౌజ్ వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత బీజింగ్కు వెళ్లి ఆ దేశంతో మరోదఫా చర్చలు జరుపనున్నట్లు ఆయన వెల్లడించారు.
Tags :