జోరుగా సాగుతున్న ‘ఆటా’ 17వ మహాసభల ఏర్పాట్లు
ఆటా పదిహేడవ మహాసభలని న భూతో న భవిష్యతి అన్న విధంగా, వందలమంది కళాకారుల తో అమెరికా రాజధాని ప్రాంతమైన వాషింగ్టన్ డి.సి లో రెండు లక్షల చదరపు అడుగుల సువిశాలమైన, అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ లో అట్టహాసంగా ప్రారంభించడానికి సన్నాహాలు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఎనభై కి పైగ...
June 25, 2022 | 12:59 PM-
వాషింగ్టన్ డీసీ లో పోటా పోటీ గా జరిగిన ఆటా సయ్యంది పాదం సెమి ఫైనల్ డ్యాన్స్ పోటీలు
జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ D.Cలో జరగనున్న 17వ ATA కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో భాగంగా ATA కన్వెన్షన్ బృందం జూన్ 12, 2022 న వర్జీనియా లోని హిల్టన్ వాషింగ్టన్ దుల్స్ ఎయిర్పోర్ట్ ఆడిటోరియంలో ATA సయ్యంది పాదం నృత్య పోటీలను విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నాట్యం, జానపదం...
June 18, 2022 | 04:06 PM -
ఆటా మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరం.. ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్డీసిలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న 17వ ఆటా మహసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ వేడుకలకోసం ఇప్పటికే ఏర్పాట్లను పెద్దఎత్తున చేస్తున్నారు. కోవిడ్ కారణంగా రెండ...
March 3, 2022 | 03:32 PM
-
వాషింగ్టన్ డీసీ లో ఎన్టీఆర్ కు ఘన నివాళి
వాషింగ్టన్ డీసీలో ఈ నెల 18న నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిడిపి ఎన్నారై నాయకుడు సతీశ్ వేమన మాట్లాడుతూ నిలువెత్తు తెలుగు తేజం, నిండైన వ్యక్తిత్వంతో తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన దె...
January 20, 2022 | 03:43 PM -
బతుకమ్మ వేడుకల్లో భువనేష్ బుజాల
వాషింగ్టన్డీసీలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షుడు భువనేష్ బుజాల తన ఇంట్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భువనేష్ బుజాల కుటుంబ సభ్యులతోపాటు పలువురు మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటా నాయకులు పలువురు పాల్గొన్నారు.
October 18, 2021 | 06:17 PM -
ప్రధాని మోదీకి ఘన స్వాగతం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సందు, అమెరికా అధికారులు, ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్, ఎయిర్...
September 23, 2021 | 08:12 PM
-
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆటా నాయకులు
కాన్ఫరెన్స్ కు ఆహ్వానించిన అధ్యక్షుడు భువనేష్ బుజాల అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు భువనేష్ బుజాల ఇండియా పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. వచ్చే సంవత్సరం జూలైలో నిర్వహించే 1-3 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో నిర్వహించే అమెరికా తెల...
August 17, 2021 | 05:58 PM -
ఘనంగా ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు ప్రారంభం
అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా, వారి అద్వర్యంలో 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మీటింగ్ వాషింగ్టన్ డీసీ లో శనివారం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. హెర్నడోన్ నగరం లో క్రౌన్ ప్లాజా హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 800 మంది కి పైగా తెలుగు...
August 2, 2021 | 06:51 PM -
కాథలిక్ చరిత్రలో మొదటి ఆఫ్రికన్-అమెరికన్ కార్డినల్ గా ఆర్చ్ బిషప్ విల్టన్ గ్రెగొరీ
గత వారం రోజులుగా వాషింగ్టన్ DC లోని ఆర్చ్ బిషప్ విల్టన్ గ్రెగొరీని వాటికన్ గెస్ట్హౌస్లో ఉంచారు. అయతే ఆర్చ్ బిషప్ విల్టన్ గ్రెగొరీ తలుపు వద్ద కార్డినల్ ని అందుకున్నారు. శనివారం 28 నవంబర్ 2020 న గ్రెగొరీ తన క్వార్టర్స్ నుండి మరియు చరిత్రలోకి అడుగుపెట్టారు. రోమ్లో జరిగిన ఒక సంస్థాప...
November 29, 2020 | 12:45 AM -
వైట్హౌస్ వద్ద ఆందోళనలు
డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా వైట్హౌస్ సమీపంలో వెయ్యి మందికిపైగా ఆందోళనలు చేశారు. వందలాది మంది వాషింగ్టన్లో ర్యాలీలు నిర్వహించారు. కొందరు ట్రాఫిక్ను అడ్డుకున్నారు. సియాటిల్ నుంచి న్యూయార్క్ దాకా ఆందోళనలు జరిగాయి. అయితే అమెరికా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో హింస, ఆందోళనకర...
November 4, 2020 | 08:51 PM -
గవర్నర్ ఇన్ఫీ సేవలను ప్రశంసించిన భారతీయులు
వాషింగ్టన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణంతోపాటు రాష్ట్రానికి సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేయడంలో వాషింగ్టన్ గవర్నర్ ఇన్సీ పాత్ర ప్రత్యేకమైనదని, దేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వాషింగ్టన్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రగతిశీల నాయకుడిగా గవర్నర్...
November 3, 2020 | 07:36 PM -
బైడెన్ కు ఓటేయ్యండి …. ఒబామా ఫోన్ కాల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. బైడెన్ తరపున ప్రచారం చేస్తున్న ఆయన డెమోక్రటిక్ అభ్యర్థికి ఓటేయ్యాలంటూ అభ్యర్థించారు. ఇటీవల అలిసా అనే ఓటరకు ఒబామా ఫోన్ కాల్ చేశారు. నా పేరు ఒరాక్ ఒబామా.. నేను దేశాధ్యక్షుడిగా...
November 2, 2020 | 11:34 PM -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 ప్రారంభం
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు అంతా రెడీఅయింది. అన్నీ రాష్ట్రాలకన్నా ముందుగా న్యూ హాంప్షైర్ రాష్ట్రంలోని డిక్సివిల్లే నాచ్ నగరంలో పోలింగ్ను అధికారులు ప్రారంభించారు. ప్రతీసారి ఈ రాష్ట్రంలోనే ఎన్నికల ఓటింగ్ మొదటగా జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఫలితాల వెల్లడి క...
November 2, 2020 | 10:37 PM -
ఓట్ల లెక్కింపుపై సవాల్ చేస్తాం
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనుకున్నాడో ఏమోగానీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపును సవాలు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. మంగళశారం పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది అంతకుముందే మెయిల్ ఇన్&z...
November 2, 2020 | 08:04 PM -
అధ్యక్ష అభ్యర్థులు సుడిగాలి ప్రచారం
పోలింగ్కు ఒక్క రోజు ముందు అమెరికా అద్యక్ష ఎన్నికల అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ట్రంప్ మిషిగన్, లోవా, ఉత్తర కరోలినా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్...
November 2, 2020 | 07:48 PM -
జో బైడెన్ కు భారతీయులు భారీ విరాళాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్జి జో బైడెన్కు భారత సంతతి ఓటర్లు ఆర్థికంగా కూడా మద్దతు నిలిచారు. ఎన్నికల ప్రచారం కోసం భారీగా విరాళాలిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం తమ పార్టీకి కనీసం రూ.80 లక్షలు అంతకంటే ఎక్కువ నిధులు సమకూర్చిన 800 మంది దాతల పేర్లను బైడె...
November 2, 2020 | 07:38 PM -
2016లో కంటే ఈ సారి భారీ మెజారిటీ …
అమెరికాలో మంగళవారం (3వ తేదీ)న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పకుండా మళ్లీ విజయం సాధించి మళ్లీ అధ్యక్షుడిని అవుతానని చెప్పారు. 2016లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి భారీ మెజారిటీ సాధించడం ఖాయమని ధీ...
November 1, 2020 | 10:13 PM -
డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా మహిళా ఉద్యమం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మహిళ లోకం కన్నెర చేసింది. దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేట్ జస్టిస్ రుత్ బదేర్ గిన్బర్గ స్థానంలో అమీ కానే బర్రేట్ను తీసుకువచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ...
October 18, 2020 | 08:46 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
