ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తమిళనాడు గవర్నర్ ను కలిసిన చినజీయర్ స్వామి

తమిళనాడు గవర్నర్ ను కలిసిన చినజీయర్ స్వామి

తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎస్‌ రవిని చినజీయర్‌ స్వామి కలిశారు. భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఆ సందర్భంగా గవర్నర్‌కు ఆహ్వానపత్రాన్ని అందించారు. శంషాబాద్‌ ముచ్చింతల్‌లో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ధి (1000వ జయంతి) ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే ఫిబ్రవరి 14న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు.

 

Tags :