ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆటా సాహిత్య సదస్సులో మేడసాని అష్టావధానం

ఆటా సాహిత్య సదస్సులో మేడసాని అష్టావధానం

అమెరికా తెలంగాణ సంఘం మహాసభల్లో ప్రముఖ పండితుడు సహస్రావధాని మేడసాని మోహన్‌ అష్టావధానం?కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సాహితీ సదస్సులో ఆయనతోపాటు పలువురు కవులు పాల్గొంటున్నారు. రచయిత నందినీ సిధారెడ్డి, సినీ కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు, కసిరెడ్డి వెంకట రెడ్డి, డా. ధూళిపాళ్ల మహాదేవమణి, లలిత్‌ గన్నవరం. పూదూర్‌ జగదీశ్వరన్‌, వంగూరి ఫౌండేషన్‌ అధ్యక్షుడు, రచయిత వంగూరి చిట్టెన్‌ రాజు తదితరులు కూడా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

 

Tags :