ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బే ఏరియా ప్రవాసులతో మంత్రి లోకేష్‌ సమావేశం

బే ఏరియా ప్రవాసులతో మంత్రి లోకేష్‌ సమావేశం

అమెరికా పర్యటలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ఉత్తర అమెరికాలోని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం నేతృత్వంలో బే ఏరియా ప్రవాసులతో భేటీ అయ్యారు. నూతన రాష్ట్రాభివృద్ధిలో తన ఆధ్వర్యంలో ఐటీ రంగానికి విశేష ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. ఏపీ జన్మభూమి ద్వారా ప్రవాసులు డిజిటల్‌ తరగతుల ద్వారా సాంకేతికతను, విద్యా రంగాన్ని అనుసంధానించడం హర్షామోదించదగిన అంశమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోగంటి వెంకట్‌, కాకర్ల రజనీకాంత్‌, ఆసూరి విజయ్‌, బల్లా భక్తా, కుదరవల్లి యశ్వంత్‌, తోట రాం, సతీష్‌ వేమూరి తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :