టీటీడీలో మరో వివాదం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తనకు అన్యాయం జరిగిదంటూ హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా, తమ కుటుంబం నుంచే రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని హైకోర్టులో ఆయన సవాల్ చేశారు. ప్రతివా...
May 5, 2021 | 02:00 PM-
అమెరికా విదేశాంగ మంత్రితో జై శంకర్ భేటీ
May 5, 2021 | 02:00 PM -
కంగనకు ట్విట్టర్ షాక్
May 5, 2021 | 01:59 PM
-
భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా ఆంక్షలు
May 5, 2021 | 01:58 PM -
అమెరికా ఫెడరల్ ఏజెన్సీ పై…హెచ్ 1బీ వ్యాజ్యం ఉపసంహరణ
May 5, 2021 | 01:58 PM -
త్వరలో అమెరికాకు సూపర్స్టార్ రజనీ!
May 5, 2021 | 01:57 PM
-
అమెరికా వచ్చే శరణార్థులకు జో బైడెన్ శుభవార్త
అమెరికాకు వచ్చే వార్షిక శరణార్థుల ప్రవేశ పరిమితిని 62,500కి పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. వచ్చే ఏడాది కల్లా ఈ సంఖ్యను రెట్టింపు చేయాలన్నది లక్ష్యంగా వుందన్నారు. ఈ సంఖ్యను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం కాంగ్రెస్ అధికారులకు సిఫార్సు చేసింది. కానీ, ట్రంప్ ప్రభుత్వం ...
May 5, 2021 | 01:55 PM -
2011 నాటి ఆ ఘటనను తాను ఎప్పటికీ మరిచిపోను
ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అమెరికా మట్టబెట్టి, పది సంవత్సరాలు అవుతుండగా, నాటి ఘటనను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గుర్తు చేసుకున్నారు. నాటి ఘటనను తాను ఎప్పటికీ మరిచిపోబోనని అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై దాడికి కుట్ర చేయడం ద్వారా ప్రపంచాన్ని వణికించారు. అంత...
May 5, 2021 | 01:52 PM -
ఏపీలో కర్ఫ్యూ మాటున లాక్ డౌన్..! ఇంతలోనే ఎంత మార్పు..!?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20వేలు దాటింది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 18 గంటల కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాల్టి నుంచి ఈ ఆదేశాలు...
May 5, 2021 | 12:05 PM -
మే 5 నుంచి 18 వరకు ఎపిలో కర్ఫ్యూ వేళలు…మినహాయింపులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కోవిడ్ కేసుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మే 5 నుంచి మధ్యాహ్నం 12 నుంచి మరుసటిరోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కర్ఫ్యూ నిబంధనలు మే 18 వరకు అమల...
May 5, 2021 | 11:40 AM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
